Home Search
మంత్రి కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కెటి రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తదితరులు వరంగల్ నగరంలో భారీ...
తెలంగాణలో నేడు 74 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా...
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్...
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం, బాధ్యత పెరిగిందన్న సీఎం కేసీఆర్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం 107 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్స్ లలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 107మున్సిపాలిటీలతో పాటుగా ఐజా, కొల్లాపూర్ మున్సిపాలిటీలు...
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి నియామకం
టీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్గా నియమిస్తూ అక్టోబర్ 23, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంటేరు ప్రతాప్రెడ్డి రెండేళ్ల...
హుజూర్నగర్ లో అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
అక్టోబర్ 18న హుజూర్నగర్ లో ప్రచారం చేయనున్న సీఎం కేసీఆర్?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో...
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ,...