Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కు...
9.48 లక్షల రైతులకు రూ.1252 కోట్ల బీమా పరిహారం : సీఎం వైఎస్ జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా "వైఎస్ఆర్ పంటల బీమా" పథకాన్ని సీఎం వైఎస్ జగన్...
ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో...
రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 15, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం...
రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14, సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం...
ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడంలో భాగంగా ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం...
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ 21 న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష" కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 21 వ తేదీన ఈ కార్యక్రమం...
ఏలూరులో అస్వస్థతకు గురైన ప్రజలను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైన ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను...
నివర్ తుపాన్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలపై నివర్ తుఫాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు ఏరియల్ సర్వే...