Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

ఫొటోగ్రాఫ‌ర్‌పై దాడితో వైసీపీకి అప్ర‌తిష్ట‌

0
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ 'సిద్ధం' సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జ‌రిగిన దాడి రాజ‌కీయ దుమారానికే కాదు.. పాత్రికేయ స‌మాజ నిర‌స‌న‌ల‌కూ కార‌ణ‌మైంది. ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పిడిగుద్దులు...

ఆలీ పోటీ ఎక్కడి నుంచి?

0
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. మరోసారి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే ఏడు...

మరోసారి మంగళగిరి వైసీపీ అభ్యర్థి మార్పు?

0
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. కొన్ని స్థానాలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపికే.. ఆ నియోజకవర్గాల గురించి హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంటుంది. అందులో ఒకటి మంగళగిరి. ఈసారి ఈ నియోజకవర్గంపైనే అందరికన్ను...

శరత్ చంద్రారెడ్డికి నెల్లూరు వైసీపీ ఎంపీ టికెట్?

0
వైసీపీ కంచుకోటల్లో ఒకటి నెల్లూరు. గత ఎన్నికల్లో ఆ జిల్లాలో వైసీపీ అదరగొట్టింది. మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్...

కింజారపు ఫ్యామిలీ దశ తిరిగేనా?

0
కింజారపు ఫ్యామిలీ కంచుకోట ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. నాలుగు దశాబ్దాలుగా శ్రీకాకుళంలో కింజారపు ఫ్యామిలీ హవా కొనసాగుతోంది. ముందు నుంచి కూడా కింజారపు ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీకి మద్ధతుగా ఉంటోంది. జిల్లాలో...

విశాఖ తూర్పు నుంచి ఎంవీవీని తప్పించే యోచనలో జగన్

0
ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ వైసీపీని వీడి.. జనసేనలో చేరిపోయారు....

వైసీపీ పాలన ఎలా ఉంది..? ప్రజలు ఏమంటున్నారు?

0
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లు కావస్తోంది. గత ఎన్నికలవేళ నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను ప్రకటించి సక్సెస్ అయ్యారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయిదేళ్లలో వందకు 99 శాతం హామీలను...

మరోసారి సూచించిన హరిరామ జోగయ్య

0
ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది.  ప్రధానపార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో నిలబెట్టాల్సిన అభ్యర్ధులపైన చంద్రబాబు, పవన్ మధ్య తరచూ చర్చలు జరుగుతున్నాయి....

టీడీపీ గుడ్ బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి..

0
తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమయిందా అంటే.. ఆల్ మోస్ట్ ఖాయమయిందనే మాట వినిపిస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో పొత్తులపై కీలకంగా చర్చలు జరిపారు. ఆ...

రాజ‌ధాని రాజ‌కీయం.. ఏపీలో గంద‌ర‌గోళం..

0
న‌వ్యాంధ్రప్ర‌దేశ్ ఏర్ప‌డి ప‌దేళ్లు అయిపోయింది. రాజ‌ధాని ఏంటో తెలియ‌కుండానే ఏళ్లు గ‌డిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ తొలి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ను ఉప‌యోగించుకోకుండానే.....
- Advertisement -

తాజా వార్తలు

తప్పక చదవండి