Tag: Andhra Pradesh
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలు.. జంగారెడ్డిగూడెం సమస్యపై ప్రత్యేక చర్చకు పట్టు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజుకి చేరుకున్నాయి. బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వ్యాట్ సవరణ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహిస్తూ.....
రేపే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం రేపు (మార్చి 15, మంగళవారం) జరగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాల్-1లో ఈ సమావేశం జరగనుంది....
వచ్చే ఎన్నికల్లో జనసేన ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. పార్టీ ఆవిర్భావ సభలో...
నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన.. సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరిన మంత్రి కొడాలి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్...
‘జనసేన పార్టీ’ ఆవిర్భావ సభ నేడు.. పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
నేడు (సోమవారం) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించనున్నారు. జనసేన ఆవిర్భావ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ...
విశాఖపట్నంలో ప్లాట్ల కేటాయింపునకు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
విశాఖపట్నంలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్ను ఈరోజు (శుక్రవారం) హైకోర్టు కొట్టివేసింది. దీంతో 1.85 లక్షల మంది లబ్ధిదారులకు ఉపశమనం...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం...
ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.2,56,257 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర...
వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. స్వల్ప చర్చ...












































