Tag: TDP Party
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గ్రామ-వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలాకు భరోసానిస్తూ కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక...
గృహ నిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ కల్లా 1,10,672 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ నిర్మాణశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్లు నిర్వహణ, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు సహా...
అమరావతి రైతుల పాదయాత్ర మళ్ళీ కొనసాగుతుందన్న నమ్మకం లేదు – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర'పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పలు ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు...
అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ – టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్...
అమరావతి రైతుల కీలక నిర్ణయం, పోలీసుల తీరుకు నిరసనగా ‘మహా పాదయాత్ర’ తాత్కాలికంగా నిలిపివేత
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా 'మహా పాదయాత్ర' తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం రాజధాని జేఏసీ నేతల సమావేశంలో నిర్ణయించారు. పోలీసులు తమను...
అమరావతి రైతుల మహా పాదయాత్ర, టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు....
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. పలు కీలక బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాసనసభతో పాటు శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులను...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన, వరుసగా నాలుగోరోజు సభ నుంచి సస్పెన్షన్
మంగళవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులను సభ సుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరుగకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాల...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నేడు సభలో పెగాసస్పై నివేదిక సమర్పించనున్న హౌస్ కమిటీ, కీలక...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా ప్రభుత్వం నేడు సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. మూడోరోజు సోమవారం...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల నిరసనలు, ఒకరోజు సస్పెన్షన్ విధించిన స్పీకర్...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సోమవారం వరుసగా మూడో రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వెల్లోకి దిగి సభా కార్యకలాపాలను స్తంభింపజేసినందుకు టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను...













































