Tag: TDP Party
మార్చి 14న ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చి 14, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి...
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జనసేన 10వ ఆవిర్భావ సభ, వారాహి వాహనంలో సభా...
మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్...
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: సీఎం జగన్ మూడు రోజుల వైజాగ్ పర్యటన, షెడ్యూల్...
నేటినుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ఏపీ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా 6 మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని 6...
టీడీపీ అధికారంలోకి వస్తే విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తాం...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాత్ర తిరుపతిలో కొనసాగుతున్న క్రమంలో యువగళం పాదయాత్రలో భాగంగా ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువతతో నారా...
వైఎస్ వివేకా హత్య కేసు: భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈ నెల...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి తండ్రి...
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువు మరో 3 రోజుల పాటు పొడిగింపు: నాదెండ్ల...
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోందని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మహాక్రతువులో...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విటర్ ద్వారా స్టాలిన్కు శుభాకాంక్షలు తెలుపుతూ...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు.. నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్...
క్రియాశీలక కార్యకర్తల బీమా నిమిత్తం రూ.కోటి విరాళం అందజేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రూ.కోటి చెక్కును పార్టీ...












































