Tag: TDP Party
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని,...
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న ఆయన...
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన నారా లోకేష్.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న 'యువగళం'...
ఫిబ్రవరి 8న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 8, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి ఏపీ సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది....
జనసైనికుని వినూత్న ప్రయత్నం, అభినందించిన జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు...
ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపం, గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన సోమవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు.. నేడు సీబీఐ విచారణకు హాజరవనున్న కడప...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు...
మత్స్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతుల శ్రేయస్సు కోసం మరికొన్ని కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన పశు సంవర్ధక,...
ఏపీ సీఎం జగన్ను కలిసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఒక విప్లవాత్మక మార్పుగా అభివర్ణించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు (స్పెషల్ అడ్వైజర్) సాకేత్ మిశ్రా. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్...
జీవో నెం. 1కి వ్యతిరేకంగా త్వరలో ‘ఛలో తిరుపతి’ నిర్వహిస్తాం – ఏపీ బీజేపీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1కి వ్యతిరేకంగా త్వరలో 'ఛలో తిరుపతి' నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ మేరకు ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో...











































