Tag: TDP Party
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. కడప ఎంపీ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు...
ఆర్ అండ్ బీ శాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. రోడ్లపై ఫిర్యాదులకు ‘ఏపీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రోడ్లు, భవనాలు (ఆర్ అండ్ బీ) శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయితీరాజ్,...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ ఎంపీ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల టీడీపీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మరో పదేళ్లు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువును ఏపీ ప్రభుత్వం మరో పదేళ్లు పాటుగా పొడిగించింది. ఈ మేరకు జనవరి 22,...
జీవో నెం 65తో ఏపీలో ప్రింటింగ్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది రోడ్డున పడ్డారు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ప్రత్యామ్నాయం ఏమీ చూపకుండా ఫ్లెక్సీలు నిషేధం విధించడంతో లక్షలాది మంది కుటుంబాలతో నడిరోడ్డున పడ్డారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 56 బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు...
‘ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్-2023’ అవార్డుకు ఎంపికైన ‘కియా’.. అభినందనలు తెలిపిన టీడీపీ...
దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం 'కియా మోటార్స్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక్కడి యూనిట్లో తయారు చేసిన 'కారెన్స్' మోడల్ కారు ఈ సంవత్సరం...
సీఎం వైఎస్ జగన్ తో జోయాలుక్కాస్ చైర్మన్ భేటీ, ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శుక్రవారం జోయాలుక్కాస్ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ అలుక్కాస్ వర్గిస్ జాయ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది....
అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిపై సీఎం జగన్ కీలక సమీక్ష, పర్యవేక్షణకు ఉన్నతస్థాయి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ...
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1 పై సుప్రీం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 1 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో నం 1 పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో...










































