గ్రేటర్ పోరు: 25 మందితో టిఆర్ఎస్ మూడో జాబితా, మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థులు ప్రకటన

CM KCR GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News, telangana, Telangana Municipal Elections, TRS Announces Third List for GHMC Elections, TRS Candidates Declaration Completed for All 150 Divisions, TRS Party

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ల పక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 25 మందితో కూడిన మూడో జాబితాను కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ముందుగా 105 మంది అభ్యర్థులతో తోలి జాబితా, అనంతరం 20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో జాబితా విడుదలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు పోటీచేసే టిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఓవైపు నామినేషన్ పక్రియ జరుగుతుండగా, మరోవైపు కీలక నేతలు ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.

25 మందితో కూడిన టిఆర్ఎస్ మూడో జాబితా:

సంబంధిత వార్తలు:

గ్రేటర్ ఎన్నికలు: 105 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ తోలి జాబితా విడుదల

గ్రేటర్ ఎన్నికలు: 20 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ రెండో జాబితా విడుదల

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + four =