Home Search
ఇంగ్లిష్ మీడియం - search results
If you're not happy with the results, please do another search
ఏపీ బడ్జెట్ మెప్పించిందా?
త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ దఫా ఇదే చివరి బడ్జెట్. దాంతో గతానికి భిన్నంగా ఈసారి బడ్జెట్ పై అంచనాలు ఉన్నాయి. అయితే.. బడ్జెట్ ఆ అంచనాలను అందుకుందా, లేదా...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
పెమ్మసాని ప్రత్యేకత ఇదే.. ఆ రంగంలో అవార్డులు.. ఈ రంగంలో ప్రశంసలు..
సక్సెస్ అంటే ఇంగ్లిష్లో ఏడు అక్షరాలే అయినా.. అది అందుకోవడం చాలా కష్టం. ఏడు సముద్రాలు దాటి వెళ్లినా అందరికీ సాధ్యం కాదు. ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేరు. ఎన్నో సవాళ్లు...
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ‘కేజీ టూ పీజీ’ క్యాంపస్ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు - మన బడి" కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే తొలిగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన 'కేజీ టూ పీజీ' క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఈ...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మన ఊరు-మన బడి అమలుపై కీలక చర్చ
శనివారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. విద్యాశాఖపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా 'మన ఊరు-మన బడి' అమలుపై కీలక చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం...
విశాఖలో హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా
అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
ఏపీలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 21, మంగళవారం...
తెలంగాణలో టీఆర్టీ ఎస్జీటీ ఫలితాలు విడుదల
టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ అక్టోబర్ 11, శుక్రవారం నాడు విడుదల చేసింది. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ)లో 3,325 ఎస్జీటీ...