Home Search
ఎలక్ట్రికల్ - search results
If you're not happy with the results, please do another search
ఫెస్టివల్ సేల్స్ పేరుతో ఫ్లిప్కార్ట్, అమెజాన్ మోసం చేస్తున్నాయా?
ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నా.. ఇంటికి కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలన్నా.. చివరకు బట్టలు కొనాలన్నా కూడా ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్ వచ్చేవరకూ వెయిట్ చేస్తుంటారు. ఫెస్టివల్ సేల్లో చాలా తక్కువ...
కొత్త స్మార్ట్ఫోన్ కొన్నప్పుడు దాన్ని పూర్తిగా ఛార్జ్ చేసి వాడాలంటారు? ఎందుకో తెలుసా..?
జనరల్గా ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఓపెన్ చేశాక వెంటనే వాడొద్దు.. దాన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టి మాత్రమే వాడాలని షాపు వాళ్లు చెబుతారు. ఒకవేళ ఆన్ లైన్లో కొంటే ఇంట్లో వాళ్లు...
మే 8,9 21 తేదీల్లో ఏఈఈ రాత పరీక్షలు, షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ
పేపర్ల లీకేజి వ్యవహారం నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటుగా ఏఈఈ మరియు డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేస్తునట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే....
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్ఞానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్య దీక్షాపరుడు డా.బీ.ఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని...
ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవం, తుదిదశ పనులు పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని 2023, ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జరపాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. కడపలో స్టీల్ ప్లాంట్ సహా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు....
రోడ్లు, భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం, 472 అదనపు పోస్టులు మంజూరు
రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు, భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా...
జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానంలో తెలంగాణ, సత్పలితాలనిస్తున్న ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలు
రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయని, జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల...
జాతీయ రాజకీయాల్లోకి వస్తాం, దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తాం – అసెంబ్లీలో సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేంద్ర విద్యుత్ బిల్లుపై అభ్యంతరం తెలిపారు. అసంబద్ధమైన బిల్లుకి రూపకల్పన చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై...