Home Search
ఓట్ల లెక్కింపు - search results
If you're not happy with the results, please do another search
మునుగోడులో ఓట్ల లెక్కింపు ప్రారంభం, మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
మునుగోడులో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 14,199, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 13748, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 3637...
మునుగోడులో ఓట్ల లెక్కింపు రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 6, ఆదివారం) జరగనుంది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత మునుగోడు...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, సాయంత్రానికి వెలువడనున్న తుది ఫలితం
అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి జరిగిన ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కాగా కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మరియు శశి థరూర్లు పోటీ...
నేడే రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు, సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడి
దేశ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటల లోపు తుది...
నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలతో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ) పాటుగా పలుచోట్ల ఖాళీగా ఉన్న...
ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా, ఇప్పటికే పలు జిల్లాల్లోని, పలు స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ...
సెప్టెంబర్ 19న ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు సెప్టెంబర్ 16, గురువారం రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ...
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏపీ హైకోర్టు అనుమతి
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది....
మే 2న ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలపై ఈసీ ఆదేశాలు
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా...
మే 2న ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు, ఈసీ నిర్ణయం
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ...