Home Search
కట్టబెట్టారు - search results
If you're not happy with the results, please do another search
బాలకృష్ణను హడలెత్తిస్తోన్న పరిపూర్ణానంద
ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ఆయా పార్టీల రెబల్స్ వణుకుపుట్టిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు వంటివారిని రెబల్స్ షేక్ చేస్తున్నారు.ఏపీలో మొత్తం 16...
అక్కడ గెలుపు వైసీపీదా, టీడీపీదా?
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఇప్పుడు ప్రధాన పార్టీల నాయకులను కలవరపెడుతోంది. జిల్లాల విభజన తరువాత ఈ సెగ్మెంటును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినా కూడా వైఎస్పార్సీపీలో అలాంటి జోష్...
24 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దించిన టీడీపీ..
ఏపీలో రాజకీయాలు స్పీడందుకున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. అటు తెలుగు...
ఆలీ పోటీ ఎక్కడి నుంచి?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తున్నారు. మరోసారి అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే ఏడు...
రాజ్యసభ ఎన్నికలపై ఏపీ సీఎం వ్యూహం
రాజ్యసభ ఎన్నికల విషయంలో ఏపీ సీఎం జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన రిజల్ట్నే20 గుణపాఠంగా చేసుకున్న జగన్ మరోసారి ఆ తప్పు...
రేపల్లి అభ్యర్థిని మార్చేందుకు జగన్ కసరత్తు
ఏపీలో పెద్ద ఎత్తున సిట్టింగ్లను మారుస్తూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన జగన్.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పది మంది...
రంజుగా లోకల్ రాజకీయాలు.. అవిశ్వాస తీర్మానాల జోరు
తెలంగాణలో అధికారం మారిన తర్వాత అసెంబ్లీ రాజకీయాల సంగతి ఏమో కానీ.. స్థానికంగా మాత్రం పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. మునిసిపాల్టీ, కార్పొరేషన్ లలో అవిశ్వాసాల తీర్మానాల జోరు పెరుగుతోంది. మరో ఏడాదిలో స్థానిక ...
వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి
ఏపీలో జంపింగ్ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల జాబితాలు వెలువడుతున్నకొద్దీ.. అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ దక్కనివారు.. అసంతృప్తులు వైసీపీకి రాజీనామా చేసేస్తున్నారు. తెలుగు దేశం, జనసేన పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు...
గుంటూరు కాదు..నంద్యాల అయితేనే ఓకే
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో సీట్ల పంచాయితీ గోల ఎక్కువవుతుంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేసిన సీఎం జగన్.. తుది జాబితా కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు....
ఆ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు
వైసీపీ మూడో జాబితా కూడా వచ్చేసింది. ఈసారి 21 మంది సిట్టింగ్లను మార్చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందులో 15 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్లను ఛేంజ్ చేయగా.. 6 లోక్ సభ...