Home Search
కాచిగూడ - search results
If you're not happy with the results, please do another search
కాచిగూడ రైల్వే స్టేషన్లో రెట్టింపైన ప్లాట్ఫామ్ టికెట్ ధర
సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్లాట్ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేసింది. హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. ఈ...
కాచిగూడ రైలు ప్రమాదంపై విచారణ వేగవంతం
నవంబర్ 11, సోమవారం నాడు ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును డీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు...
కాచిగూడలో ఆగిఉన్న ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు
హైదరాబాద్ లోని కాచిగూడ నింబోలి అడ్డలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలక్ పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్...
దేవినేని ఉమకు చుక్కెదురు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందుకోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడడం లేదని తెలుస్తోంది. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే పార్టీపరంగాను, వ్యక్తిగతంగాను...
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో హైదరాబాద్దే మొదటిప్లేస్.. ఇదేం ఖర్మ
విశ్వనగరంగా ఎదిగిందని అంతా చెప్పుకునే హైదరాబాద్.. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరాల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. చైల్డ్ పోర్న్ వీడియోలను చూడటానికి అలవాటు పడ్డ వారిలో కొంతమంది వాటిని వాట్సాప్...
బైకు, కారు ర్యాలీలతో ప్రచార హోరు..
అసెంబ్లీ ఎన్నికల ప్రచార అంకం తుది దశకు చేరుకుంది. ప్రచారగడువు రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఉన్న కొద్దిపాటి సమయాన్ని సమర్థవంతంగా, ఎక్కువమందికి చేరేలా వినియోగించుకునేందుకు అన్ని పార్టీలూ ఏర్పాట్లు...
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
మరో వందేభారత్ సిద్దం.. ఏడు గంటల్లో భాగ్యనగరం నుంచి బెంగళూరుకు
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ పట్టాలెక్కనుంది. రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ కోసం చాలా రోజలుగా ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారైంది. ట్రయిల్ రన్ పూర్తయింది....
కర్నాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని, వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్ కు ప్రతీకగా...
తెలంగాణ: రేపు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళిసై, విద్యార్థులతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలులో బాసరకు పయనమవనున్నారు. కాగా...