Home Search
కోలగట్ల వీరభద్రస్వామి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కాగా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
అక్కడ ప్రత్యర్థులు మళ్లీ వారే..
ఏపీలో ఎన్నికలవేళ దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి అయిదా జాబితాలను ప్రకటించింది. త్వరలోనే పూర్తిస్థాయి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా త్వరలోనే అభ్యర్థులను బరిలోకి...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సభలో టీడీపీ సభ్యుల నిరసనలు, ఒకరోజు సస్పెన్షన్ విధించిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సోమవారం వరుసగా మూడో రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వెల్లోకి దిగి సభా కార్యకలాపాలను స్తంభింపజేసినందుకు టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను...
పోలవరం బాధితులకి పునరావాసం పూర్తి కాగానే, పరిహారం బదిలీ చేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారికి నష్ట పరిహారం బదిలీ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సోమవారం...
ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కోన రఘుపతి.. ఆమోదించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంకు...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అధికార వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...
ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ విడుదల.. సోమవారం జరుగనున్న ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు కొనసాగుతోంది. అయితే శుక్రవారం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక ప్రకటన చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు...