Home Search
గంగా తీరం - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో నేడు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నేడు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ను నిర్వహించనున్నారు. గత నవంబర్ 19, 20 తేదీల్లో కూడా ఐఆర్ఎల్ జరగగా, శని, ఆదివారాల్లో ఐఆర్ఎల్...
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ను శనివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి...
చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా.. లాక్డౌన్లో షాంఘై సిటీ
చైనా యొక్క ఆర్థిక రాజధాని షాంఘై సిటీలో సోమవారం లాక్డౌన్ను విధించారు. ఫ్లై ఓవర్లు మరియు టన్నెల్స్ అన్నింటినీ మూసివేసారు. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం...
ఐఐటీ భూకంప నిపుణులు ఏమని హెచ్చరిస్తున్నారు?
ఉత్తరప్రదేశ్లోని గంగానదీ తీర ప్రాంతాల్లో ఉన్న సిటీలలో భవిష్యత్లో భారీ భూకంపాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఐఐటీ కాన్పూర్కు చెందిన భూకంప నిపుణులు. ఇటీవల త్రిపుర,ఎన్సీఆర్, నేపాల్, ఢిల్లీ ప్రాంతాల్లో నాలుగు భూప్రకంపనలు వచ్చి...
ఈ సారి ఎచ్చెర్లలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది?
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గం .. ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇక్కడ ఓ వైపు విద్యాసంస్థలు మరోవైపు సముద్రతీరం ఉండటమే కాదు.. దీనికి తోడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో...
ఖండాలు 7 కాదట 8 అట.. 375 ఏళ్ల తర్వాత మరో ఖండాన్ని కనుగొన్న సైంటిస్టులు..
భూమిపై ఖండాలెన్ని ఉన్నాయిని ఎవరైనా అయినా అడిగితే వెంటనే ఏడు అని చెబుతాం. వాటి పేర్లేవి అంటే ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెప్పేస్తాం.కానీ...
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ లోని హుస్సేన్సాగర్ తీరంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ భారీ విగ్రహం నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
నేడే హైదరాబాద్లో ఫార్ములా ఈ-కార్ రేస్ చాంపియన్షిప్.. 11 జట్లు, 22 మంది రేసర్లతో సర్క్యూట్పై దూసుకెళ్లనున్న కార్లు
ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా వన్ రేస్ తర్వాత అంతటి ఆదరణ దక్కించుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్కు భారతదేశం తొలిసారి ఆతిథ్యమిస్తోంది. అందునా మన హైదరాబాద్ నగరంలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం...
తెలంగాణ సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్ఞానబోధి బుద్ధుడు, మరో పక్క రాజ్యాంగ నిర్మాత, కర్తవ్య దీక్షాపరుడు డా.బీ.ఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని...
విశాఖపట్నంలో ఘనంగా ‘నేవీ డే సెలబ్రేషన్స్’.. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనను విశాఖపట్నంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం విశాఖ సాగర తీరంలో 'నేవీ...