Home Search
జమ్మూ కాశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ముందు జమ్మూ కాశ్మీర్లో వరుస బస్సు పేలుళ్లు
జమ్మూ కాశ్మీర్లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు ముందు కొన్ని గంటల వ్యవధిలో రెండు బస్సు పేలుళ్లు సంభవించాయి. ఉధంపూర్లో చోటుచేసుకున్న ఈ మిస్టీరియస్ జంట పేలుళ్లు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు అధికార...
జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ బహిరంగ సభ.. వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు
ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రధాని మోదీ ర్యాలీ వేదికకు దాదాపు 12 కిలోమీటర్ల...
జమ్మూకశ్మీర్లో హై అలర్ట్.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్ర దాడి, ఐదుగురు జవాన్ల సజీవ దహనం
జమ్మూకశ్మీర్లో దారుణం చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్(ఆర్ఆర్యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమవగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి....
జమ్మూలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పలువురు కాశ్మీరీ పండిట్లతో సమావేశమయ్యారు. అలాగే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర...
జంట పేలుళ్ల నేపథ్యంలో జమ్మూలో హై అలర్ట్.. రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతుందని ప్రకటించిన కాంగ్రెస్
శనివారం ఉదయం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూలో జరిగిన జంట పేలుళ్లలో ఆరుగురు గాయపడ్డారు. జమ్మూలోని నార్వాల్ ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని...
అమరనాథ్ యాత్ర: జూన్ 30 నుంచి ప్రారంభం.. వెల్లడించిన జమ్మూ-కశ్మీర్ గవర్నర్ కార్యాలయం
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై 43 రోజుల పాటు కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ...
నేడు జమ్మూలో 83వ సీఆర్పీఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 83వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సీఆర్పీఎఫ్ తన రైజింగ్...
ఆర్టికల్ 35A వారికి హక్కులను దూరం చేసింది.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూ కాశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను దూరం చేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంలో సమానావకాశాలు, ఉద్యోగం, భూమిని...
ముగిసిన కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’.. శ్రీనగర్లో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం, హాజరైన పలు పార్టీల నేతలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' సోమవారం శ్రీనగర్లో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి...
భారత్ జోడో యాత్ర: జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర, పాల్గొన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం ఆయన పంజాబ్లోని పఠాన్కోట్ మీదుగా జమ్ముకశ్మీర్లో ప్రవేశించారు. కాగా సెప్టెంబర్ 7న...