Home Search
పార్లమెంటరీ - search results
If you're not happy with the results, please do another search
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ప్రగతి భవన్ను విడిచి తన ఫామ్హౌజ్కు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్. ఆ తర్వాత...
జనవరి 29న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
పార్లమెంటు బడ్జెట్-2023 సమావేశాలు జనవరి 31, మంగళవారం నాడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఎల్లుండి (జనవరి...
పథకాల అమలు తీరు పరిశీలనకై హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం
కేంద్ర ప్రభుత్వం ద్వారా నగరాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ లో...
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు భేష్ – పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
రాష్ట్రంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై అధ్యయనం నిమిత్తం పార్లమెంటరీ స్ధాయి స్టాండింగ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య...
రాజ్యసభ వైస్ ఛైర్మన్ కొత్త ప్యానల్ జాబితా విడుదల, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి చోటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ కార్యకలాపాలు జరగనున్నాయి....
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఉపరితల రవాణా, పర్యాటక, టూరిజం మరియు సంస్కృతిపై పార్లమెంటరీ...
బీజేపీ కీలక ప్రకటన, కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు, జాబితా ఇదే…
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 11 మంది సభ్యులతో కూడిన బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, 15 మంది సభ్యులతో కూడిన బీజేపీ...
అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరైన ప్రధాని మోదీ
ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ...
హంగేరి పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ కు పీఎం మోదీ అభినందనలు
హంగేరీ సార్వత్రిక ఎన్నికల అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. హంగేరి ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ నేతృత్వంలోని ఫిడెస్జ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నాల్గవసారి అధికారం చేప్పట్టబోతోంది. ఈ నేపథ్యంలో హంగేరీ ప్రధానమంత్రి...
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అభినందనలు అందుకున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సెకండ్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఈరోజు (మంగళవారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీ...