Home Search
ప్రజలు - search results
If you're not happy with the results, please do another search
జనసేన వైపే ప్రజలు చూస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్లోని ఉన్న మహా నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల పాటు ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన రాజధాని లేకుండా చేసిందన్న టాక్ ఉంది. ...
ఏపీ ప్రజలు పవన్పై ప్రేమను పెంచుకోవడానికి కారణాలేంటి?
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటారు. తమ పాలకులు సుపరిపాలన అందించాలని ఆశిస్తారు. స్వార్థ ప్రయోజనాలు లేని.. నిస్వార్థ నాయకుల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చే...
పెమ్మసానికి జై కొడుతున్న అన్ని వర్గాల ప్రజలు
రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతుంటే మురిసిపోయేవారు. “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటే...
ఈ సర్వేను ప్రజలు నమ్మరన్న అమర్నాథ్
ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతుందంటూ చెబుతోన్న ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి...
వైసీపీ పాలన ఎలా ఉంది..? ప్రజలు ఏమంటున్నారు?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లు కావస్తోంది. గత ఎన్నికలవేళ నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను ప్రకటించి సక్సెస్ అయ్యారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయిదేళ్లలో వందకు 99 శాతం హామీలను...
దుబ్బాక ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు?
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఏ రాజకీయ నాయకుడిని చూసినా.. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటూ...
ఆ దేశాల్లోని ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదట..
మన దేశానికి, రాష్ట్రాలకు ఆదాయపు పన్ను ప్రధాన సోర్సుగా ఉండి ప్రభుత్వాలకు భారీ ఆదాయమే వచ్చి చేరుతూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయని...
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకుని తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పాతబస్తీలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చార్మినార్ సమీపంలోని కులీ కుతుబ్షా స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు,...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, నగరంలోని 91 వార్డులలో 115 శిబిరాలు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు ఒక గొప్ప వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని...