Home Search
మొదటి జాబితా - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ మొదటి జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైపోయాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నియోజకవర్గ ఇంఛార్జ్లను మార్చుతూ విడతల వారీగా జాబితాను విడుదల చేస్తున్నారు. ఇప్పటి...
బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
మరింత ఆలస్యంగా టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏప్రిల్ మొదటివారంలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ ఇప్పటికే...
ఏప్రిల్ మొదటివారంలోనే ఎన్నికలు
ఏపీలో ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఏప్రిల్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగొచ్చని ఎన్నికల సంఘం నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. అటు మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం...
నాలుగో జాబితాను ప్రకటించిన వైసీపీ
వైసీపీ దూకుడు పెంచేసింది. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్...
వైసీపీ మూడో జాబితా సంక్రాంతి తర్వాతేనా..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50కి మందికి పైగా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గినవారిని.. పనితనం బాగోలేని...
వైసీపీ లిస్ట్ వచ్చాకే.. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి కాక రేపుతోంది. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నట్లు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1వ తేదీన 89...
మే 16న వైఎస్ఆర్ రైతు భరోసా మొదటివిడత సాయం!, ఒక్కో రైతు ఖాతాలోకి రూ.7500
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత సాయాన్ని మే...
సీఎస్కేలోకి శ్రీలంక యువపేసర్ మతీషా పతిరానా, ఐపీఎల్-2022లో ఇప్పటికి భర్తీ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతుంది. కాగా గాయాలు సహా పలు కారణాల దృష్ట్యా కొందరు ఆటగాళ్లు తమ జట్లకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా...