Home Search
రైల్వే - search results
If you're not happy with the results, please do another search
యాత్రికులకు సికింద్రాబాద్ రైల్వే గుడ్ న్యూస్..!
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. కాశీ, గయ పవిత్ర పిండదాన్ యాత్ర పేరుతో సెప్టెంబరు 26,...
కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే
ఇండియన్ రైల్వే కొత్తగా మరో రెండు నింబంధనలను తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది భారతీయ రైల్వే. ప్రయాణికులకు అత్యంత సౌకర్యంతో కూడిన ప్రయాణ...
ఇండియన్ రైల్వే సరికొత్త ఆలోచన.. త్వరలోనే ట్రయల్ రన్
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే.. ప్రయాణికుల అభిరుచులు తెలుసుకుంటూ వారికి కావల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటూ తాను కూడా మార్పులు చేసుకుంటూ వస్తుంది. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లు...
58 ఏళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో రైల్వే లాభాల బాట పడుతుందా?
భారతీయ రైల్వేస్ .. అక్బర్ పేరుతో ఉన్న 58 ఏళ్ల లోకోమోటివ్ను తిరిగి తీసుకురావడానికి.. భారతీయ రైల్వే చాలా కాలంగా కృషి చేస్తూ వచ్చింది. ఇప్పుడు హర్యానాలోని రేవారిలో ఉన్న హెరిటేజ్ స్టీమ్...
ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్..అది ఇండియాలోనే ఉందని తెలుసా?
ఇండియన్ రైల్వే వ్వవస్థ అనగానే కోట్లాదిమందిని తమ గమ్యస్థానాలకు చేర్చే అది పెద్ద వ్యవస్థగానే అందరికీ తెలుసు. నిజంగా ఇది భారత్కు లభించిన అమూల్యమైన వారసత్వం. ఎంతోమంది సామాన్యులకు తమ ఆప్తులను కలిపే...
రైల్వే స్టేషన్లో తక్కువ ధరకే రూమ్స్ ఉంటాయని తెలుసా!
ఇండియన్స్ చాలామంది దూరపు ప్రయాణాల కోసం ట్రైన్ జర్నీ చేయడానికే ఇష్టపడతారు. మిగిలిన వాటితో పోలిస్తే ధర కాస్త తక్కువ.. కంఫర్ట్ అండ్ సేఫ్ జర్నీ కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే...
తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు.. మంత్రి దాడిశెట్టి రాజా, ముద్రగడ సహా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిలో సరైన ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై...
సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, నవంబర్, డిసెంబర్ 2022లో 100 స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో 100 స్పెషల్ ట్రైన్స్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది....
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, చమురు సంస్థలకు రూ.22000 కోట్లు మంజూరు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్...
మెదక్ రైల్వేస్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి
మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ...