Home Search
వందేభారత్ - search results
If you're not happy with the results, please do another search
మరో వందేభారత్ సిద్దం.. ఏడు గంటల్లో భాగ్యనగరం నుంచి బెంగళూరుకు
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ పట్టాలెక్కనుంది. రెండు ఐటీ సిటీల మధ్య వందేభారత్ కోసం చాలా రోజలుగా ప్రయాణీకులు నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారైంది. ట్రయిల్ రన్ పూర్తయింది....
కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్...
ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్కు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో...
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. తాజాగా ఐదో సారి బడ్జెట్ను ప్రకటించారు. దీంతో...
దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్
భారత ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి, వినియోగం పెరిగేలా 'మేక్ ఇన్ ఇండియా' అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీ విప్లవానికి.. మేకిన్ ఇండియా కార్యక్రమం కృషి...
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు
విజయవాడ టూ చెన్నై, హైదరాబాద్ టూ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టేందుకు ముహుర్తం ఖరారయిపోయింది. సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఏకంగా...
రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం, టికెట్ ధరలు ఇవే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్ రైలు నడుస్తుండగా.....
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
రేపటినుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ సేవలు.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 15 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్' ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం...