Home Search
వైజాగ్ స్టీల్ ప్లాంట్ - search results
If you're not happy with the results, please do another search
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏమన్నదంటే?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్, ప్రస్తుతానికి ప్లాంటును...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమలును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. గురువారం ఆయన విశాఖలో పర్యటించారు. పర్యటనలో భాగంగా...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్ధతు...
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సింగరేణి డైరెక్టర్లు.. టేకోవర్ సాధ్యాసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల...
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం.. ఈవోఐ కింద బిడ్ వేసిన సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కింద బిడ్ల దాఖలుకు శనివారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. అయితే అనూహ్యంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఈవోఐలో...
విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి – మంత్రి కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు...
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం ఆయన అనేక విషయాలపై...
కేంద్ర బడ్జెట్ 2023-24: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే…
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45 లక్షల కోట్లుగా...
తెలంగాణకు ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు చేస్తుంది: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...
కొనసాగుతున్న భారత్ బంద్, రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసనలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం ఆరు...