Trending Now
DON'T MISS
ఎన్టీఏ కీలక ప్రకటన: నీట్ రీ-ఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG 2026) పేపర్ లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా పత్రం లీకైనట్లు వస్తున్న ఆరోపణలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో...
దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై పడింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో, దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను...
LATEST VIDEOS
TRAVEL GUIDE
ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ఆమోదం తెలిపిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పా టుపై క్యాంప్ కార్యా లయంలో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన,...
9 నుంచి 12 క్లాస్ విద్యార్ధులు అమ్మఒడి డబ్బు వద్దని భావిస్తే వారికీ ల్యాప్టాప్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన "జగనన్న అమ్మఒడి" రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి...
PHONES & DEVICES
ఏపీ యూనివర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలు మరియు ఆర్జీయూకేటీ (RGUKT) వర్సిటీల్లో ఖాళీగా...
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. కానీ ఇప్పుడు జేజీఎఫ్ – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దార్శనికతతో రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. శుక్రవారం పుట్టపర్తిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి 'అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్' (AMCA)...
LATEST TRENDS
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు, పాజిటివ్ రిపోర్ట్ లేకపోయినా ఆసుపత్రిలో అడ్మిషన్
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాకు చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని ప్రకటించారు. కరోనా బాధితులకు సత్వర, సమర్థవంతమైన...
మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ తెలుగు దేశం-జనసేన పార్టీలు వడివడిగా ముందుకు కదులుతున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం రెడుసార్లు సమావేశం అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.....
TECH
FASHION
REVIEWS
ఏపీ యూనివర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ, యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా కూటమి ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలు మరియు ఆర్జీయూకేటీ (RGUKT) వర్సిటీల్లో ఖాళీగా...































































