Trending Now
DON'T MISS
తెలంగాణను గ్లోబల్ టెక్స్టైల్ హబ్గా మారుస్తాం – ఏటెక్స్కాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో హైటెక్స్లో జరిగిన ప్రతిష్టాత్మక ఏషియన్ టెక్స్టైల్స్ (ఏటెక్స్కాన్ - ATEXCON) కాన్ఫరెన్స్ 2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. టెక్స్టైల్ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి...
సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేస్తా – కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, త్వరలోనే...
LATEST VIDEOS
TRAVEL GUIDE
ఎల్వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం.. రేపు ఉదయం 9 గంటలకు లాంచ్ చేయనున్న...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శాస్త్రవేత్తలు ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు ఎల్వీఎం3-ఎం3...
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు: తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన...
PHONES & DEVICES
ఈనెల 6న అనంతపురం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో సీఎం పర్యటన ఖరారైనట్లు సమాచారం అందడంతో, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది....
కర్ణాటక పర్యటనలో మంత్రి నారా లోకేష్.. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం (ఏప్రిల్ 4, 2026) కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా హోసల్లీ క్యాంప్లో నూతనంగా నిర్మించిన 'శ్రీకృష్ణదేవరాయ...
LATEST TRENDS
రాష్ట్ర అవసరాలను బట్టి పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం – టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ...
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పార్టీ...
తెలంగాణలో కరోనా : కొత్తగా 441 పాజిటివ్ కేసులు, కోలుకున్న 692 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 441 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 17, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,09,778 కి చేరినట్టు...
TECH
FASHION
REVIEWS
ఈనెల 6న అనంతపురం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో సీఎం పర్యటన ఖరారైనట్లు సమాచారం అందడంతో, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది....

































































