ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలి, 8 రాష్ట్రాలకు కేంద్రం సూచన
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్రం పలు సూచనలు...
ఏపీలో కరోనా: కొత్తగా 115 పాజిటివ్ కేసులు, 93 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 6, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,556 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీలో చేరిన టీఎంసీ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
కరోనా మళ్ళీ విజృంభణ: ఒకేరోజులో 10187 పాజిటివ్ కేసులు, 47 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 10,187 కరోనా కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు, త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై మళ్ళీ పరుగులు!
గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై పరుగుపెట్టే అవకాశం ఉంది. ఇటీవలే...
నాలుగో టెస్టులో ఘన విజయంతో ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్ 25 పరుగుల తేడాతో ఘన...
పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై తెలంగాణకు కేంద్రం ప్రశంసలు
ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ మరియు అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి దుర్గా...
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి జాతీయ కమిటీ, సభ్యులుగా సీఎం కేసీఆర్, సీఎం జగన్,...
దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్ గా దేశంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి జాతీయ...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు, బీజేపీకి 20 అసెంబ్లీ స్థానాలు
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీలు కలిసి...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 82 శాతం 5 రాష్ట్రాలలోనే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,327 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,92,088 కు, మరణాల సంఖ్య 1,57,656 కు చేరుకుంది. దేశంలో...
VIP’s Journey : కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ...
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష?
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు త్వరలో జరిగే అవకాశముంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శనివారం నాడు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. బడ్జెట్...
కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో మార్చి 5 వరకు 5,35,472 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు (కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది....
హీరో నితిన్, హీరోయిన్ ప్రియా వారియర్ తో యాంకర్ రవి స్పెషల్ ఎపిసోడ్
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక్కడ 'LOL,...
వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లు అప్పగించాలి, హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను మున్సిపల్ ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై డివిజన్ బెంచ్...
తెలంగాణలో కొత్తగా 170 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 5, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,742 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 కి పెంపు, తాత్కాలికమేనన్న రైల్వే శాఖ
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫాంలపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
జులై నెలలో టీఎస్ పీజీఈసెట్-2021 నిర్వహణ, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ/ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్-2021) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం నాడు విడుదల...
ఏపీలో 24 గంటల్లో 51660 కరోనా పరీక్షలు నిర్వహించగా 124 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,441 కు చేరుకుంది. గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 124...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 291 మందితో టీఎంసీ జాబితా, నందిగ్రామ్ నుండి దీదీ పోటీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్...





















































