తెలంగాణలో వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ స్టార్ట్ అప్ లకు ప్రభుత్వం ప్రోత్సాహం: సీఎస్
వ్యవసాయరంగంపై ఆరు స్టార్ట్ అప్ కంపెనీలు రూపొందించిన ప్రజెంటేషన్ కు సంబంధించి సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత...
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఏపీలో విజయనగరం, మచిలిపట్నం, గుంటూరు, ఒంగోల్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్స్ తో...
మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా మూఢనమ్మకాలు తగ్గించుకునేందుకు ఏం చేయాలి అనే...
తమిళనాడుకు వెళ్లేందుకు 3 రాష్టాలవారికి మినహా, మిగతావారికి ఈ-పాస్ ఉండాల్సిందే
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
దేశంలో కరోనా రికవరీ రేటు 96.91 శాతం, మరణాల రేటు 1.41 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 18 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,599 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
భైంసా పట్టణంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది : హోంమంత్రి మహమూద్ అలీ
నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 7, ఆదివారం నాడు జరిగిన సంఘటనను తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు. సంఘటన, పరిస్థితులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో...
ఐపీఎల్ 14 వ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, మే 30 న...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021 (14వ సీజన్) షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. ఏప్రిల్ 9న తోలి మ్యాచ్...
భైంసా ఘటనపై ఆరా తీసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. తనకు ఫోన్ చేసి ఆ ఘటన, అక్కడి ప్రస్తుత పరిస్థితుల గురించి...
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. డాక్టర్ కొల్లూరి...
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ
మార్చి 8, సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు,...
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 8, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమవగా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు...
తెలంగాణలో కొత్తగా 111 కరోనా కేసులు, 189 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 111 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,00,011 కి చేరింది. అలాగే...
మహిళా ఉద్యోగులకు నేడు సెలవు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో...
తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం శనివారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి...
గత 24 గంటల్లో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,711 కరోనా పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,57,756 కి పెరిగింది. ముఖ్యంగా...
నువ్వు ఎందుకు తిరిగి వస్తున్నావు? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
జులైలో టీఎస్ ఎంసెట్-2021 నిర్వహణ, పూర్తి షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం నాడు విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షను...
పక్షి రాజు నుంచి ఏం నేర్చుకోవాలి?
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో పక్షి...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 158 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 6, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,900 కి...





















































