ఉద్యోగాల కల్పనపై బీజేపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్-నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్...
కరోనా తీవ్రత : 24 గంటల్లో 10216 పాజిటివ్ కేసులు, 53 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 5, శుక్రవారం నాడు కూడా 10,216 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి జీవీఎంసీ ఎన్నికలను అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం...
ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్: రెండోరోజు భారత్ 294-7, రిషభ్ పంత్ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్...
సీసీఎంబీ సీరో సర్వే: హైదరాబాద్ లో 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు
హైదరాబాద్ నగరంలో సగానికి పైగా జనాభా కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీలు కలిగిఉన్నట్టు సర్వేలో తేలింది. నగరంలో సుమారు 9,000 నమూనాలను అధ్యయనం చేయగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులోదాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి...
దేశంలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1000 కంటే తక్కువగానే యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 113 మంది...
మహిళా దినోత్సవం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్
మార్చి 8 న మహిళా దినోత్సవంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం నాడు క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ పోషణ పథకం, మహిళా...
మెమరీ పవర్ పెంచేందుకు దోహదపడే టాప్ 5 పుడ్స్ వివరాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక...
తెలంగాణలో కొత్తగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 166 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,99,572 కి చేరింది. అలాగే...
హైదరాబాద్ నగరంలోని ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి : సీఎస్ సోమేశ్ కుమార్
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు మున్సిపాలిటీలు, హెచ్.ఎం.డి.ఏ పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. నగరంలో భారీ ఎత్తున...
ఏపీలో కొనసాగుతున్న బంద్: డిపోల్లోనే బస్సులు, విద్యాసంస్థలు మూసివేత
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ముందుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వగా, టీడీపీ,...
ఈ నెలలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం కూడా సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులు ఓపెన్...
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ఏపీలో కరోనా: కొత్తగా 102 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 102 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో మార్చి 4, గురువారం ఉదయం 10...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర బంద్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ, ఉక్కు పరిశ్రమ ఉద్యోగ సంఘాలు సహా ఏపీలో...
కలము గొప్పతనమేంటో ఈ పాట విని తెలుసుకోండి
లలితా ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తి మరియు భజన సంబంధిత పాటలు, జానపద పాటలు, బంజారా మరియు డీజే పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కలము...
కరోనా మళ్ళీ విజృంభణ: ఒకేరోజులో 8998 పాజిటివ్ కేసులు, 60 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం నాడు కూడా కొత్తగా 8,998 కరోనా కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్–2021 అవార్డుకు ఎంపికయ్యారు. యుఎస్ కాంగ్రెస్ మ్యాన్ డాని కే.డేవిస్ నేతృత్వంలోని...
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు: టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు మార్చి 10 న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ దక్కించుకునేందుకు అధికార వైఎస్సార్సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు...





















































