ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86 శాతం 6 రాష్ట్రాలలోనే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,752 కరోనా కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,96,731 కు, మరణాల సంఖ్య 1,57,051 కు చేరుకుంది. దేశంలో...
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: జనసేన సమన్వయ కమిటీలు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల...
దాని కుడిభుజం మీద కడువా – సూపర్ హిట్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “దాని కుడిభుజం మీద...
పదవీవిరమణ పొందిన సచివాలయ అధికారులను సత్కరించిన సీఎస్
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు అధికారులకు బిఆర్కెఆర్ భవన్ లో జీఏడీ మరియు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాష్ట్ర ప్రభుత్వ...
తెలంగాణలో కొత్తగా 176 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 27, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,807 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 28, ఆదివారం ఉదయం 10.24 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ51 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్...
ఒక్కో డోసు ధర రూ.250, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం నిర్ణయం
దేశంలో రెండోదశ కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మార్చి 1 వ తేదీ నుండి 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేయనున్నట్టు కేంద్రప్రభుత్వం...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత మహిళల వన్డే, టీ20 జట్ల ఎంపిక
భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. మార్చి 7, 2021 నుంచి మార్చి 23, 2021 వరకు జరగబోతే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు 5...
ఏపీలో 37041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 27, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,799 కు చేరుకుంది. శుక్రవారం 9AM...
బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య కీలక పోరు, ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమబెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించించేలా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు షెడ్యూల్ విడుదల...
అన్నిరకాల హెయిర్ ఫాల్ సమస్యలకు పరిష్కారం ఇదే : హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
ఒకేరోజులో 8623 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 8623 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం: పవన్...
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పుకు గొప్ప సంకేతమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో 27శాతం ఓటింగ్ జనసేనకు దక్కిందని, యువత, ఆడపడుచులు, అభ్యుదయవాదులు సాధించిన విజయమిదని పేర్కొన్నారు....
వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు: సీఎం జగన్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2.6 లక్షల మంది గ్రామా, వార్డు వాలంటీర్లు సేవలనందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
రేపే పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం, కొనసాగుతున్న కౌంట్డౌన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం...
కో-విన్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్: నేడు, రేపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత
దేశంలో జనవరి 16 న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అలాగే...
తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా హార్టికల్చర్ విధానం: సీఎం కేసీఆర్
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా...
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది, 75 శాతం హెల్త్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్...
కేంద్ర కేబినేట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, నిఘా, పెద్ద...





















































