ఏపీలో నాలుగు విడతల్లో కలిపి 2196 పంచాయతీ ఏకగ్రీవం, నాలుగో విడతలో 553 …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాల జోరు కొనసాగింది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3299 పంచాయతీలకు, ఆ పంచాయతీల పరిధిలోని 33,435 వార్డులకు ఫిబ్రవరి 21న ఎన్నికలు...
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో మూడోస్థానంలో భారత్, 94 లక్షలపైగా డోసులు పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లబ్దిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల పరంగా అమెరికా, యూకే తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది....
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు, సంప్రదాయబద్ధంగా చాదర్ సాగనంపిన సీఎం కేసీఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంప్రదాయబద్ధంగా సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ముస్లిం...
నేడు తిరుపతిలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు...
చెన్నైలో నేడే ఐపీఎల్-2021 వేలం, ఏ జట్టు వద్ద ఎంత నగదు ఉందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఉండే 292 మంది క్రికెటర్లతో కూడిన...
రైతుల ఉద్యమం: నేడు నాలుగు గంటల పాటు రైల్ రోకో కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులు ఫిబ్రవరి 18, గురువారం నాడు దేశవ్యాప్తంగా ‘రైల్ రోకో’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం...
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది. అలాగే...
న్యాయవాద దంపతుల హత్య అమానుషం, చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు: హోమ్ మంత్రి
పెద్దపల్లి జిల్లాలో రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పట్టపగలు నడిరోడ్డుపైనే న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారు. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న మంథని మండలం గుంజపడుగుకు...
VIP’s Journey : ప్రముఖ నటి మధుమిత ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటి మధుమిత ఇంటర్వ్యూ వీక్షించి...
ఏపీలో కరోనా: కొత్తగా 51 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,010 కు చేరుకుంది. మంగళవారం 9AM...
తెలంగాణలో ఘనంగా జరిగిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో...
24 గంటల్లో 4787 కరోనా కేసులు, 40 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం నాడు కొత్తగా 4787 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,093 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య...
ఏపీ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 13 జిల్లాల్లో 2,639 పంచాయతీలు, 19,553 వార్డులకు పోలింగ్ జరిగింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80.64% పోలింగ్...
విశాఖ ఉక్కు పరిశ్రమపై అసెంబ్లీలో తీర్మానం, కార్మిక సంఘాలతో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్ జగన్ విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాల...
ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలు పాటించడం అన్నింటికన్నా ముఖ్యం: ఎన్టీఆర్
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం నాడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటుగా పలువురు పోలీసు...
కోటి వృక్షార్చన: రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడూ సుఖ...
గత 24 గంటల్లో 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,610 కరోనా పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,37,320 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,913 కి పెరిగింది. గత...
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, రాజీవ్ రైతు రణభేరి సభలో రేవంత్ రెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి రావిరాల వరకు చేపట్టిన ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ మంగళవారంతో ముగిసింది. మొత్తం 149...






















































