జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక రేపే, ఏర్పాట్లు పూర్తి

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ మరియు డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికను రేపు (ఫిబ్రవరి 11, గురువారం) మధ్యాహ్నం 12.30 గంటలకు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే...

దేశంలో బుధవారం ఉదయానికి 66,11,561 లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 25 వ రోజైన ఫిబ్రవరి 9, మంగళవారం నాడు మొత్తం 7,990 సెషన్స్ లో 3,52,553 మందికి కరోనా వ్యాక్సిన్...

ఏపీలో రెండోవిడత పంచాయతీ ఎన్నికలు: 539 పంచాయితీలు ఏకగ్రీవం

0
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 3328 పంచాయతీలకు ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో...

గ్రామ, వార్డు వాలంటీర్లకు బహిరంగ లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాల పెంపు, ఉద్యోగ భద్రతపై గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2.6 లక్షల మంది వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్...

192 విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్, ‌91 మంది ఒకే ట్యూషన్ సెంటర్‌ కి వెళ్తున్నట్టు...

0
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేరళలోని మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో 192 మంది 10వ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే...

నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించే నెల్లికల్లుతో పాటు మరో 12 ఎత్తిపోతల...

దేశంలో కరోనా: కొత్తగా 11067 పాజిటివ్ కేసులు, 13087 రికవరీలు నమోదు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,067 కరోనా కేసులు, 94 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371 కు, మరణాల సంఖ్య 1,55,252 కు చేరుకుంది. దేశంలో...

ఇక వారానికి నాలుగు పనిరోజులు! కొత్త లేబర్ కోడ్‌ తో కేంద్రం ప్రతిపాదన

0
దేశంలో ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుంది. కొత్త లేబర్ కోడ్స్ కింద తమ ఉద్యోగులను వారంలో నాలుగు రోజులు పని చేయడానికి అనుమతించే అవకాశాన్ని దేశంలోని సంస్థలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో అందించనున్నట్టు...

తెలంగాణలో కొత్తగా 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 9, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,988 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

హాలియాలో నేడే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా నల్గొండ జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 12 ఎత్తిపోతల...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళే, ఖరారు చేసిన సోనియాగాంధీ

0
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది....

ఏపీలో 26844 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 9, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,88,555 కు చేరుకుంది. సోమవారం 9AM...

కొత్త బార్లకు పెద్దసంఖ్యలో దరఖాస్తులు, గడువు పొడిగిస్తూ నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 కొత్త బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 55, రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో...

లక్ష్యం వైపు దూసుకుపోతున్న డిఫరెంట్లీ ఏబుల్డ్

0
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....

నా జీవితపు అతి గొప్ప అనుభవాలు : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తన జీవితపు అతి గొప్ప అనుభవాలు” గురించి వివరించారు. 8 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ప్రతి రోజు...

తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఫిబ్రవరి 8, మంగళవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మే 17,...

భారత్ vs ఇంగ్లాండ్ తోలి టెస్ట్: 227 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలిటెస్టులో ఇంగ్లాండ్ జట్టు‌ 227 పరుగుల తేడాతో ఘన విజయం...

ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల్లోని 2,724 పంచాయతీలు, 20,157 వార్డులకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కాగా మొదటివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.78% పోలింగ్ ‌నమోదయినట్టు...

ఎర్రకోట ఘటన: పంజాబీ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్, 7 రోజుల పోలీసు కస్టడీకి...

0
వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా జనవరి 26 న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్ర‌కోట వ‌ద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎర్రకోట వద్ద జరిగిన హింస,...

తెలంగాణలో రాజన్నరాజ్యం తేవాలన్నదే నా కోరిక – వైఎస్ షర్మిల

0
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నాడు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం...