100 శాతం ప్రేక్షకులతో థియేటర్లుకు అనుమతి, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో (ఆక్యుపెన్సీ) థియేటర్ల నడపడానికి కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం : జనసేన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన...
ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, మార్గదర్శకాల ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్
ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నాడు సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా...
దేశంలో కొత్తగా 12408 కరోనా కేసులు, 120 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 12,408 పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,02,591 కు చేరుకోగా, మరణాల...
ఇంటర్ మార్కుల వెయిటేజ్ యథాతథం, జూన్ 14 తర్వాత తెలంగాణ ఎంసెట్
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శుక్రవారం నాడు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూహెచ్ అధికారులు...
ఎస్ఈసీ ఈ-వాచ్ యాప్ ఈ నెల 9 వరకు నిలిపియాలని హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించిన ‘ఈ-వాచ్’ యాప్ ను ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే...
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ఓటు ద్వారా తెలియజేయండి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 27 న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ ఉక్కు...
తెలంగాణలో కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 169 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 4, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,95,270 కి చేరినట్టు...
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 79 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,178 కు చేరుకుంది. గత 24 గంటల్లో 28254 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 79...
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వివేక్ యాదవ్
గుంటూరు జిల్లా కలెక్టర్గా వివేక్ యాదవ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఆయన బాధ్యతలను చేపట్టారు. ముందుగా ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి మూడు పేర్లతో...
నేషనల్ హైవేకి నంబర్, నిధులు కేటాయించాలని ప్రధానికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ గౌరెల్లి నుంచి కొత్తగూడెం ఎన్హెచ్ 30 వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారికి ఎన్హెచ్ నెంబర్ కేటాయించడంతో పాటు డీపీఆర్కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధానమమంత్రి నరేంద్ర...
VIP’s Journey : ప్రముఖ కమెడియన్ రఘు కారుమంచి ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు, కమెడియన్ రఘు కారుమంచి...
24 గంటల్లో 2736 కరోనా కేసులు, 46 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం నాడు కొత్తగా 2736 కరోనా కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,002 కి చేరగా, మొత్తం మరణాల...
ఒకే కాలేజీలో 49 విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉల్లాల్ లోగల ఓ నర్సింగ్ కాలేజీలో 49 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
రేపే ఇంగ్లాండ్ తో భారత్ తోలి టెస్ట్ ప్రారంభం, ఆసక్తికరంగా ఇరుజట్ల పోరు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ రేపు (ఫిబ్రవరి 5, శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో...
మళ్ళీ సిలిండర్ ధరలు పెరుగుదల, ఇవాళ నుంచే అమల్లోకి కొత్త ధరలు
దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు డొమెస్టిక్ సబ్సిడీ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సబ్సిడీ సిలిండర్పై 25...
పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు పాఠశాలల్లో నాడు–నేడు, మధ్యాహ్నభోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం...
తెలంగాణలో మెదక్, పెద్దపల్లి జిల్లాలకు నూతన కలెక్టర్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ ల బదిలీ జరిగింది. మెదక్, పెద్దపల్లి జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించారు. రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్ గా ఉన్న ఎస్.హరీశ్ను బదిలీ చేసి మెదక్ జిల్లా కలెక్టర్గా...
భారతదేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం వద్దు, పలు రంగాల ప్రముఖుల ట్వీట్స్
ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత ఈ ఉద్యమం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. కాగా...
కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్, ఇంద్రకరణ్ రెడ్డి
గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ.7.43 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు గురువారం నాడు...






















































