దేశంలో 8 నెలల తర్వాత రోజువారీగా 9000 కంటే తక్కువగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 8,635 పాజిటివ్ కేసులు, 64 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,66,245 కు చేరుకోగా, మరణాల...
రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్, రేపటికి వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఉదయం రాజ్యసభ రాజ్యసభ ప్రారంభమైంది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు....
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అనంతరామ్ ను బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ గా...
ఏపీలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు, నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం
ఆంధప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగియగా, రెండోదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. నేటినుంచి (ఫిబ్రవరి...
తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు, 221 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 152 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 1, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,94,739 కి చేరినట్టు...
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్...
ఏపీలో మే 5 నుంచి మే 23 వరకు ఇంటర్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఫిబ్రవరి 1, సోమవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 5 నుంచి మే 22 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం...
ఏపీలో మూడు జిల్లాల్లో జీరో కరోనా కేసులు, కొత్తగా 64 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,900 కు చేరుకుంది. గత 24 గంటల్లో 21922 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 64...
కొత్తగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదుతో పెర్త్ నగరంలో 5 రోజుల లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. కేసులు విజృంభణతో చాలా దేశాలు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. కాగా ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో కొత్తగా ఒకే ఒక్క కరోనా...
జనవరిలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అధికం
దేశంలో జనవరి నెలలో రికార్డ్ స్థాయిలో దాదాపు లక్ష 20 వేల కోట్ల వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జనవరి నెలలో మొత్తం రూ.1,19,847 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని,...
మయన్మార్లో కీలక నేతలు గృహనిర్బంధం, సైన్యం నియంత్రణలోకి పాలన
మయన్మార్ దేశంలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. మయన్మార్ కీలకనేత ఆంగ్ సాన్ సూకీతో పాటు పలువురు కీలక రాజకీయ నాయకులను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఫిబ్రవరి 1, సోమవారం తెల్లవారుజామున...
గుస్సాడీ కనకరాజుకు గవర్నర్ తమిళిసై సన్మానం
గుస్సాడీ నృత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చి, రాష్ట్రానికి గర్వకారణమైన పద్మశ్రీ కనకరాజును సన్మానించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీమ్-ఆసిఫాబాద్...
సర్పంచులు, కార్యదర్శుల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతాం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల సమస్యలను పరిష్కరించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సోమవారం...
రైతుల ఉద్యమం: ఢిల్లీ సరిహద్దుల్లో మరో రెండ్రోజులు ఇంటర్నెట్ పై నిషేధం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయితే జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో చోటుచేసుకున్న హింస, ఉద్రిక్త పరిణామాలతో ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారాయి....
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి (ఫిబ్రవరి 1, సోమవారం) 9, 10 వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనాతో ఏర్పడ్డ పరిస్థితుల అనంతరం పది నెలల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు...
దేశంలో సోమవారం ఉదయానికి 37,58,843 లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 253 సెషన్స్ నిర్వహించగా 14,509 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహాన్ని మోసి మానవత్వం చాటుకున్న ఎస్ఐ శిరీష
గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతదేహాన్ని స్వయంగా మోసి కాశీబుగ్గ మహిళా ఎస్ఐ శిరీష మానవత్వాన్ని చాటారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజక వర్గ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు...
ఈ 8 యోగాసనాలతో నిత్యయవ్వనంగా కనిపించండి : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “యోగా” గురించి వివరించారు. ప్రస్తుతం యోగా అందరికి అవసరం అని, యోగా అంటే రిటైర్మెంట్ తర్వాత చేసే పనిగా భావించొద్దని...
కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
సిరిసిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ...




















































