సచివాలయ నిర్మాణ వేగం పెంచాలి, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: సీఎం కేసీఆర్

0
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు....

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ డ్రింక్ తయారుచేసుకోవడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

దేశంలో మంగళవారం ఉదయానికి 20,23,809 మందికి కరోనా వ్యాక్సిన్

0
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. జనవరి 26, మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 20,23,809 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...

మందు ప్రియులకు గుడ్ న్యూస్, తెలంగాణలో కొత్తగా 159 బార్లు

0
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బార్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొత్తబార్ల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ...

జీవితంలో విజయం కోసం సమయం విలువను గుర్తించడం ముఖ్యం: యండమూరి

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “టైమ్ ప్లానింగ్” అనే అంశం గురించి వివరించారు. రోజుకు 86,400 సెకండ్లు మన ఖాతాలో జమవుతుంటాయని, వాడుకోని సమయమంతా ముగిసిపోతూ ఉంటుందని చెప్పారు....

ఐటి రంగం అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలి, అధికారులకు సీఎస్ ఆదేశం

0
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో ఐటిరంగం అభివృద్ధి కోసం అవసరమైన బ్లూ ప్రింట్ ని తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...

ఒకేరోజులో 1842 కరోనా కేసులు, 30 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. జనవరి 25, సోమవారం నాడు 1842 కరోనా కేసులు, 30 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

తెలంగాణలో కొత్తగా 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,590 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ‌లో గ‌ణ‌తంత్ర వేడుక‌లు, పాల్గొన్న చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌

0
తెలంగాణ రాష్ట్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ‌లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటుడు మెగాస్టార్...

తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
తెలంగాణ రాష్ట్రంలో 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని...

ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల పరేడ్: రైతుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగం

0
కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చట్టాల‌కు వ్య‌తిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు ట్రాక్టర్లతో "కిసాన్ గణతంత్ర పరేడ్‌" చేపడుతున్నారు. రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు పరేడ్ నిర్వహించేందుకు ఢిల్లీ...

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

0
దేశ రాజధాని ఢిల్లీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే త్రివిధ దళాల...

కల్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’ పురస్కారం

0
కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం "మహా వీరచక్ర" పురస్కారం ప్రకటించింది. సైనిక బ‌ల‌గాల‌కు ఇచ్చే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క వార్‌టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర చక్ర రెండో అత్యున్నత పురస్కారం. గత సంవత్సరం...

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌, చిత్రకు పద్మభూషణ్‌ అవార్డులు

0
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి...

ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...

ఆ రాష్ట్రంలో ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి

0
ఇంటిలో మద్యం నిల్వచేసుకునే విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిమితిని మించి ఇళ్లలో మద్యం బాటిల్స్ నిల్వచేసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆదేశాలు...

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు, 141 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 25, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,87,006 కు చేరుకుంది. ఆదివారం 9AM...

ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, పార్లమెంట్‌లో వ్యూహాలపై దిశానిర్దేశం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు వైస్సార్సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్...

జాతీయ ఓటర్ల దినోత్సవం: డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు ఆవిష్కరణ

0
దేశంలో డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు (ఈ-ఈపిఐసీ) అందుబాటులోకి వచ్చాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం నాడు కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...

అమెరికాలో కరోనా తీవ్రత, 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

0
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ఇప్పటికే అమెరికాలో మరణించిన వారి 4 లక్షలు (4,19,225) దాటింది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల...