హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో నిర్వహించిన...
తెలంగాణలో కొత్తగా 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మరో 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 23, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,93,253 కి చేరినట్టు...
కొత్తరకం కరోనా వైరస్: దేశంలో ఇప్పటికి 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 150 కు చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని...
ఆ రెండు ప్రాజెక్టులకు నిధులు ఆపొద్దు, బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్
వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఏపీలో 24 గంటల్లో 43770 శాంపిల్స్ కి పరీక్షలు, 158 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,852 కు చేరుకుంది. గత 24 గంటల్లో 43770 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 158...
ఆరుగురు యంగ్ క్రికెటర్లకు థార్ ఎస్యూవీ కార్లు, ఆనంద్ మహీంద్ర గిఫ్ట్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాకు ఇంకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి....
రక్షణై తోడుండే నేస్తం పోలీస్ – ఫ్రెండ్లీ పోలీస్ సాంగ్
అమూల్య డీజే సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ జానపద పాటలు, తెలుగు భక్తి పాటలు, డీజే సాంగ్స్ మరియు పలురకాల పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో "రక్షణై మన...
నేతాజీ జయంతి : పరాక్రమ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా శనివారం నాడు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన ‘పరాక్రమ దివాస్’ వేడుకల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర...
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి తరగతులు, మే 17 నుంచి పదోతరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కార్యకలాపాల షెడ్యూల్ (అకడమిక్ క్యాలెండర్) పై...
ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి నోటిఫికేషన్...
వెంగయ్య కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన పవన్, ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసేన పార్టీ తరపున 8...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జైలు నుంచి విడుదల
బోయినపల్లి కిడ్నాప్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం నాడు విడుదల అయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆమెకు శుక్రవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు...
డీసీసీబీల ద్వారా మెరుగైన సేవలకోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించాలి: సీఎస్
రాష్ట్రంలో డీసీసీబీలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్ధిక సామర్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం డీసీసీబీ సభ్యులకు వర్క్ షాపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను...
నేతాజీ జయంతి వేడుకలు, రాష్ట్రపతి భవన్లో నేతాజీ చిత్రపటం ఆవిష్కరణ
భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంతి ఈరోజు. ఇటీవలే నేతాజీ జన్మదినమైన జనవరి 23 వ తేదీని ప్రతి సంవత్సరం...
దేశంలో కరోనా: 24 గంటల్లో కొత్తగా 14256 పాజిటివ్ కేసులు, 152 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు, 152 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,39,684 కు, మరణాల సంఖ్య 1,53,184 కు చేరుకుంది. దేశంలో...
కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి, పలువురికి అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం నాటికి 25 మంది అస్వస్థతకు గురికాగా, తాజాగా మరో నలుగురు వింతవ్యాధి లక్షణాల బారినపడ్డట్టు తెలుస్తుంది....
రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో 32 మందికి పదోన్నతులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మార్కెటింగ్ శాఖలో పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ 27 విడుదల చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 11 మంది గ్రేడ్-1 కార్యదర్శులకు స్పెషల్ గ్రేడ్...
బ్రెజిల్ కు 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన భారత్, ధన్యవాదాలు తెలిపిన...
పొరుగు దేశాలు మరియు ముఖ్య భాగస్వామ్య దేశాలకు దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశంలో తయారైన 20 లక్షల కోవీషీల్డ్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 22, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,056 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
తెలంగాణలో ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా టీకా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 1,10,248 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 22, శుక్రవారం నాడు మొత్తం 33 జిల్లాల్లో 489 కేంద్రాల్లో 12,944 మందికి వ్యాక్సిన్...





















































