దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ

0
సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇన్వెస్టర్ మరియు దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. బిల్...

జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.3 వేలు పెంపు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త అందించింది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం మరో రూ.3000 పెంచుతున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శనివారం...

ఒకేరోజులో 4237 కరోనా కేసులు, 105 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 14, శనివారం నాడు కూడా 4237 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,44,698...

టిఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియమించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు వెంటనే...

జీహెచ్‌ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానుక అందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2020-21 సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో మరియు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులో...

ఏపీలో 8 లక్షల 52 వేలు దాటిన కరోనా కేసులు, 6854 కి పెరిగిన...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8 లక్షల 52 వేలు దాటింది. కొత్తగా 1657 కేసులు నమోదవడంతో నవంబర్ 14, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

తెలంగాణలో మరో 661 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 661 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 14, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,57,374 కి చేరినట్టు రాష్ట్ర...

నా యేసయ్య…నా దాగుచోటు నీవేనయ్యా – సిస్టర్ బ్లెస్సీ వెస్లీ సాంగ్స్

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ఇప్పటికే వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు మరియు మ్యుటేష‌న్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ధరణి పోర్టల్ ద్వారా...

ఒడిశా బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా పురందేశ్వరి, కర్ణాటక సహ ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణ

0
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇటీవలే జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేత డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేత...

తెలంగాణలో పలువురు కలెక్టర్లు బదిలీ

0
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న పీ.వెంకటరామిరెడ్డిని సిద్దిపేట జిల్లాకు బదిలీ చేశారు. అలాగే ఆయనకు మెదక్‌...

ఎగ్ పచ్చసొనను సులభంగా వేరు చేయడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

తెలంగాణలో 2 లక్షల 56 వేలు దాటిన కరోనా కేసులు, 1401 కి పెరిగిన...

0
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 56 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1050 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 13,...

దేశంలో కరోనా రికవరీ రేటు 93.05 శాతం, మరణాల రేటు 1.47 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కొత్తగా 44684 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 14, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 87,73,479 కు చేరుకుంది....

టిఎస్‌టీడీసీ చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్‌గుప్తాను నియమించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ (టిఎస్‌టీడీసీ)గా ఉప్పల శ్రీనివాస్‌ గుప్తాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం...

కరోనాతో ఒకేరోజు 127 మంది మృతి, మరో 4132 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 17 లక్షలు దాటింది. నవంబర్ 13, శుక్రవారం నాడు కూడా 4132 కరోనా కేసులు, 127 మరణాలు...

వైఎస్ఆర్ బీమా పథకం విధివిధానాలు ఖరారు

0
బియ్యం కార్డు ఉన్నవారికి లేదా దారిద్యరేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించే “వైఎస్ఆర్ బీమా” పథకాన్ని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి ప్రారంభించిన...

సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీలు

0
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1050 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1050 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1050 కేసులతో కలిపి నవంబర్ 13, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...

ఆయుర్వేద ప్ర‌త్యామ్నాయం మాత్ర‌మే కాదు, ప్ర‌జ‌ల ఆరోగ్యానికి కీల‌క ఆధారం: పీఎం మోదీ

0
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌లిగే రెండు ఆయుర్వేద సంస్థ‌ల‌ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ న‌గ‌ర్ లో ఏర్పాటైన...