దేశంలో లక్ష 30 వేలు దాటిన కరోనా మరణాలు
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30548 పాజిటివ్ కేసులు, 435 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 88,45,127 కు...
గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ దృష్టి, ఇన్చార్జిగా భూపేందర్ యాదవ్ నియామకం
ఇటీవల దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో ఇక త్వరలో జరగనునున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై బీజేపీ దృష్టి...
నవంబర్ 24న తిరుమలకు రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24 వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ పర్యటనలో తిరుమల, తిరుచానూరు ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
నవంబర్ 17 న నాలుగు జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నవంబర్ 17, 18 వ తేదీలలో పార్టీ క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొననున్నారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి,...
24 గంటల్లో 2,535 కరోనా కేసులు, 60 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 16, సోమవారం నాడు కూడా కొత్తగా 2535 పాజిటివ్ కేసులు, 60 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
తిరిగి లాక్డౌన్ విధించే అవకాశం లేదు – మంత్రి సత్యేందర్ జైన్
ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగి లాక్డౌన్ విధించవచ్చని వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఢిల్లీలో మళ్ళీ...
NLP అంటే ఏంటి? దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్-NLP” గురించి వివరించారు. వ్యక్తిత్వ వికాసంలో గాని, శిక్షణల్లో గాని ఎన్ఎల్పి చాలా ముఖ్యమైన భాగమైందని...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సోమవారం నాడు తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కీలక...
త్వరలో నూతన జీహెఛ్ఎంసీ చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాలలో భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ, 100 శాతం పారదర్శకతతో ఉండేలా రూపొందించిన టిఎస్ బీపాస్ వెబ్సైట్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం...
వరుసగా 44 రోజులుగా కొత్త కరోనా కేసులకంటే కోలుకుంటున్న వారే అధికం
దేశంలో నవంబర్ 16, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,45,127 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గత 44 రోజులుగా...
హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసులు 50 శాతానికి పెంచాలి, సీఎం కేసీఆర్ ఆదేశం
కరోనా నేపథ్యంలో వెనకంజ వేసిన ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు యాభైశాతం పెండింగులో వున్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తక్షణమే...
నగరంలో చెరువులకు సంబంధించి ప్రత్యేక యూనిట్ ఏర్పాటు:మంత్రి కేటిఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, నాలాల పైన ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ తెలిపారు. ఈ సంవత్సరం పెద్ద...
యాంకర్ శ్యామల న్యూ హోమ్ టూర్
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
బీహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీహార్ రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్ కుమార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. నితీష్...
మరోసారి సెల్ఫ్ ఐసొలేషన్ లోకి యూకే ప్రధాని
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మరోసారి క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల కరోనా పాజిటివ్గా తేలిన ఓ వ్యక్తిని కలవడంతో నేషనల్...
జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త, బదిలీలకు గ్రీన్ సిగ్నల్
అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు విధి...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 502 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాడు 17,296 శాంపిల్స్ పరీక్షించగా, 502 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో నవంబర్ 15, ఆదివారం...
రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ నవంబర్ 23 నుండి ప్రారంభం – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో,...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 82 లక్షలకు పైగా బాధితులు, రికవరీ శాతం 93.09
భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 40 వేలకు పైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్ 14 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,40,545 కు చేరుకుంది. గత...






















































