ఏపీలో 90 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, మరో 1593 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 13, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,51,298 కు చేరుకుంది. గత 24 గంటల్లో 80737 శాంపిల్స్ కి పరీక్షలు...
తుఫాన్లతో నష్టం: ఎన్డిఆర్ఎఫ్ నుంచి 6 రాష్ట్రాలకు రూ.4,381.88 కోట్ల అదనపు సాయం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆరు రాష్ట్రాలకు రూ.4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో...
వర్షిణి అండ్ సౌజన్యతో యాంకర్ రవి దీవాళీ స్పెషల్ ఇంటర్వ్యూ
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా...
తెలంగాణ ఎంసెట్-2020 ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్ల భర్తీకి సంబంధించిన ఎంసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి...
క్రిస్మస్ సందర్భంగా 2.40 లక్షల నిరుపేదలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ : మంత్రి...
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్ని మతాలను గౌరవిస్తారని, ప్రజలందరి బాగు కోసం కృషి చేస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్...
కరోనా, భారీ వర్షాల వంటి కష్ట సమయాల్లో సైతం ప్రజల మద్యనే ఉన్నాం: మంత్రి...
ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిరంతరం ప్రజల మద్యనే ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. శుక్రవారం...
దేశంలో డిసెంబర్ 1 నుంచి మళ్ళీ లాక్డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తూ దశల వారీ అన్లాక్ ప్రక్రియల ద్వారా కంటైన్మెంట్ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో అన్ని...
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో సమస్య
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో సమస్య తలెత్తేంది. శుక్రవారం నాడు చంద్రబాబు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. కారులో...
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ గా వచ్చింది. ఇందుకు సంబంధించిన...
ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్ఏబీఎల్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు...
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో గత ఆగస్టు నుంచే గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
దేశంలో కొత్తగా 44879 కరోనా పాజిటివ్ కేసులు, 547 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 44879 పాజిటివ్ కేసులు, 547 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 87,28,795 కు, మరణాల సంఖ్య 1,28,668...
ప్రజాకవి కాళోజీ ప్రజల గొంతుక, నివాళులర్పించిన సీఎం కేసీఆర్
జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఎప్పటికీ స్మరణీయుడే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ కాళోజీ వర్థంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు. తన మాట...
ఒకేరోజు 4,496 కరోనా కేసులు, 122 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 12, గురువారం నాడు కూడా కొత్తగా 4496 పాజిటివ్ కేసులు, 122 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
నేడే తెలంగాణ కేబిబేట్ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్...
తెలంగాణలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 12, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,55,663 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
నవంబర్ 16 నుంచి పాఠశాలలు ప్రారంభించే నిర్ణయం నిలిపివేత
కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాధికారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో దశల వారీగా పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 1728 పాజిటివ్ కేసులు, 9 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1728 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 12, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705...
వైఎస్ఆర్ చేయూత పథకం: 2.72 లక్షల మహిళలకు రూ.510 కోట్లు అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఆగస్టు 12 న “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన...






















































