కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల జీతం, సీఎం వైఎస్ జగన్ నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఓకేషనల్, ప్రైవేట్‌ ఓరియంటల్‌‌ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు 12 నెలల జీతం...

అక్టోబర్ 1 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో...

తెలంగాణలో కొత్తగా 1378 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1378 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 27, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,87,211 కి చేరినట్టు...

ఒకేరోజులో కరోనా నుంచి కోలుకుని 92043 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 88,600 పాజిటివ్ కేసులు నమోదవగా, 1124 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 27, ఆదివారం ఉదయానికి దేశంలో...

తెలంగాణలో లక్ష 85 వేలు దాటిన కరోనా పరీక్షలు, 1100 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 85 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1967 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 26, శనివారం...

దసరా నాడు ధరణి పోర్టల్ ప్రారంభం, అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు : సీఎం...

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఈ దసరా పండుగ రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి...

కరోనాతో ఒకేరోజు 430 మంది మృతి, మరో 20419 పాజిటివ్ కేసులు నమోదు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 13 లక్షలు దాటింది. సెప్టెంబర్ 26, శనివారం నాడు కూడా 20419 కరోనా...

బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్‌

0
దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత,...

ప్రతిపక్షాల దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టండి : మంత్రి కేటిఆర్

0
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇంఛార్జీలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ శనివారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు....

మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

0
మాజీ కేంద్ర మంత్రి‌ జశ్వంత్‌ సింగ్ (82)‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జశ్వంత్‌ సింగ్...

ఏపీలో ఇప్పటికీ 6,68,751 కరోనా కేసులు, 5663 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6 లక్షల 68 వేలు దాటింది. కొత్తగా 7293 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...

ఆరాధించెదము యేసయ్య నామమును – తెలుగు క్రిస్టియన్ పాట

0
Shekena Glory యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా జీవితాన్ని మార్చుకునేందుకు దోహదపడేలా, ఆత్మతో నిండిన మరియు ఉత్తేజకరమైన పాటలు మరియు సందేశాలను అందిస్తున్నారు. ఈ వీడియోలో “ఆరాధించెదము యేసయ్య నామమును” అనే పాటను వీక్షించండి. “ఆరాధించెదము...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1967 కేసులతో కలిపి సెప్టెంబర్ 26, శనివారం రాత్రి...

క‌ర్ణాట‌క‌, మహారాష్ట్రలకు రేపటి నుండే టిఎస్‌ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు మహారాష్ట్ర లకు బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి‌ ఇచ్చింది. దీంతో కరోనా...

ఏపీలో కరోనా: మరో 7293 కరోనా పాజిటివ్ కేసులు, 57 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7293 పాజిటివ్ కేసులు, 57 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 85,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కరోనా కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. గత...

24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 93420 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 85,362 పాజిటివ్ కేసులు నమోదవగా, 1089 మంది మరణించారు....

భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయి: మంత్రి కేటిఆర్

0
హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ...

శ్రీమద్ భగవద్గీత యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత

0
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా “శ్రీమద్ భగవద్గీత యొక్క...

ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూస్తాం, ఐరాస జనరల్ అసెంబ్లీలో పీఎం మోదీ కీలక...

0
ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని 1.3 బిలియన్లకు పైగా ప్రజల...