తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై అక్టోబర్ 6 న అపెక్స్ కౌన్సిల్ భేటీ?
గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై అక్టోబర్ 6 అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి...
ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రస్తుతం పలు దేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి వలన ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు మందికి పైగా మరణించారు. జాన్...
4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్డీ అడ్మిషన్లు : సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28, సోమవారం నాడు జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2072 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2072 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 28, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,89,283 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తుల పైన ఉన్న టైటిల్ హక్కుల సంబంధిత సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. ఈ...
ఏపీలో కరోనా: మరో 5487 కరోనా కేసులు, 37 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. సెప్టెంబర్ 28, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,161 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ప్లేస్టోర్ నుంచి 17 యాప్ల తొలగించిన గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తన ప్లేస్టోర్ నుంచి 17 యాప్ లను తొలగించింది. కాలిఫోర్నియాకు చెందిన ఐటి సెక్యూరిటీ సంస్థ జెస్కాలర్లోని సెక్యూరిటీ పరిశోధకులు ఈ 17 యాప్స్ లో హానికరమైన...
ఆ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయం
దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులను నవంబర్ 1 వ తేదీ నుంచి ప్రారంభించాలని, అలాగే అక్టోబర్ 31 నాటికి అడ్మిషన్...
24 గంటల్లో 11,921 కరోనా పాజిటివ్ కేసులు, 180 మరణాలు నమోదు
కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య...
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...
2340 కోట్లు వ్యయంతో వైఎస్ఆర్ జలకళ, అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలలోకి తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయరంగానికి సంబంధించి మెట్టభూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 50 లక్షలకు పైగా బాధితులు
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల ప్రతిరోజూ 80 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. సెప్టెంబర్ 28, సోమవారం...
అన్లాక్ 5.0 లో సినిమా హాళ్లు ప్రారంభించే అవకాశం?
అన్లాక్ 4.0 లో భాగంగా కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగిలిన ప్రాంతాల్లో మెట్రోరైళ్లు, ఓపెన్ థియేటర్స్, 100 మందితో సమావేశాల నిర్వహణ, 9 నుండి 12 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో స్కూళ్లకు,...
తెలుగుదేశం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, కోఆర్డినేటర్స్ వీరే…
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను (ఇన్ఛార్జ్ లు) టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ప్రకటించారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా కొత్తవారికి ఎక్కువుగా అవకాశం ఇచ్చారు. అలాగే...
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వండి: సీఎం జగన్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28, సోమవారం...
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. చిత్తూరు జిల్లా, సత్యవేడు...
ఏపీలో ప్రతి ఇంటికీ ఏఎన్ఎంలు, హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28, సోమవారం నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దనే ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో...
జీవితంలో కనీస అవసరాల ప్రాధాన్యత ఏంటి?- బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "కనీస అవసరాలు" అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో అన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పారు....
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2020 ను వాయిదా వేయలేం: యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2020 ను అక్టోబర్ 4, 2020 న నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సివిల్స్...
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఇటీవలే లోక్ సభ, రాజ్యసభలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27, ఆదివారం నాడు పార్లమెంట్ ఆమోదించిన ఈ మూడు వ్యవసాయ...






















































