ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలి: సీఎం కేసీఆర్
ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, 18 రోజుల పాటు కొనసాగింపు
సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 18 రోజుల పాటు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నాయి. ఈసారి శని, ఆదివారాల్లో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేశంలో...
తెలంగాణలో కొత్తగా 1417 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1417 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1417 కేసులతో కలిపి సెప్టెంబర్ 13, ఆదివారం రాత్రి 8 గంటల...
దేశంలో ఒకేరోజు 78,399 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 94,371 పాజిటివ్ కేసులు నమోదవగా, 1,114...
తెలంగాణలో లక్ష 57 వేలు దాటిన కరోనా కేసులు, 961 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 57 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2216 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 12, శనివారం...
పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఐఏఎస్ ఆమ్రపాలి నియామకం
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. పీఎంవోలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్ల జాబితాలో ఆమ్రపాలి కూడా ఉన్నారు. పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా ఆమె...
నూతన రెవెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు, ప్రజలతో హుందాగా వ్యవహరించాలి – సీఎం...
తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. ఇక...
కరోనాతో ఒకేరోజు 391 మంది మృతి, మరో 22084 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 12, శనివారం నాడు కొత్తగా 22,084...
తులసి నియమాలు, ఉపయోగాలపై వివరణ
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా “తులసి నియమాలు” వివరించారు....
“ఆనందం మహానందం” – తెలుగు క్రిస్టియన్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
ఏపీలో ఇప్పటికీ 5,57,587 కరోనా కేసులు, 4846 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 57 వేలు దాటింది. కొత్తగా 9901 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 12, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
మరోసారి ఎయిమ్స్ లో చేరిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాక పోస్ట్ కోవిడ్ కేర్...
తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2216 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 12, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,57,096 కి చేరినట్టు...
మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2,050 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్...
ఏపీలో కొత్తగా 9901 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 12, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,57,587 కు చేరుకుంది. గత 24...
మెగాస్టార్ చిరంజీవి “ఇంద్ర” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
ఏపీలో సెప్టెంబర్ 20 నుంచి సిటీ బస్సు సేవలు ప్రారంభం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో సెప్టెంబర్ 20 నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడిపేందుకు ప్రణాళిక...
ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే యోగాసనాలు
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 81,533 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజుకి 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 46 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 97,570...
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల కోసం ఏపీ కెరీర్ పోర్టల్ ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి కోర్సుల వివరాలను తెలియజేసేందుకు "ఏపీ కెరీర్...




















































