రైల్‌ నిలయంలో 30 మందికి కరోనా పాజిటివ్, 2 రోజుల పాటు మూసివేత

0
సికింద్రాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క జోనల్ ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయంలో 30 మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడ్డారు. రైల్‌ నిలయంలో పలు విభాగాల్లో విధులు నిర్వహించే 2000 కు...

ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ...

తెలంగాణ రాష్ట్రంలో మరో 2058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2058 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 14, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,60,571 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

ఇకపై 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు: మంత్రి కేటిఆర్

0
భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ నేడు శాసన సభలో ఆమోదించిన టీఎస్ బీ- పాస్ బిల్లు దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైనదని, ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ముందు ముందు అమలు చేసేందుకై...

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్

0
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "స్వల్పంగా జ్వరం ఉండడంతో, ఈ రోజు కరోనా పరీక్ష...

సింగరేణిలో కారుణ్య నియామకాల అంశంపై సీఎం కేసీఆర్ వివరణ

0
తెలంగాణ అసెంబ్లీ ఆరో రోజు సమావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వివరణ ఇచ్చారు. సింగరేణిలో కారుణ్య నియామకాలపై స్పందిస్తూ, అర్హులైన వారుంటే కారుణ్య...

ఏపీలో 5 లక్షల 75 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7965 కరోనా పాజిటివ్ కేసులు, 60 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7965 కేసులతో కలిపి సెప్టెంబర్ 14, సోమవారం ఉదయం...

సులభమైన హోమ్ వర్కౌట్స్ గురించి చెప్పిన హీరో ప్రిన్స్

0
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను...

కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి, అవినీతికి ఆస్కార‌మే ఉండదు: సీఎం కేసీఆర్

0
ఈ రోజు తెలంగాణ శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశ పెట్టారు. మండలిలో చర్చ అనంతరం కొత్త రెవెన్యూ బిల్లుకు శాస‌నమండలి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. రెవెన్యూ బిల్లుపై...

చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్‌

0
సెప్టెంబర్ 14, సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించారు. ఈ...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్ సింగ్‌ ఎన్నిక

0
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్డీఏ అభ్యర్థి, జేడియూ పార్టీకి చెందిన హరివంశ్‌ నారాయణ్ సింగ్‌ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు వాయిస్‌ఓట్‌ ద్వారా‌ ఎన్నిక నిర్వహించగా, యూపీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన...

అక్టోబర్ 2 గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహిస్తాం: మంత్రి కేటిఆర్

0
పురపాలక శాఖ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ తెలియజేశారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో తెలంగాణలోని పట్టణాల్లో స్వచ్ఛతకి మరింత ప్రాధాన్యత...

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు: 17మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

0
ఈ రోజు నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే సభలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు....

కోవిడ్-19 నుంచి కోలుకున్నాక లక్షణాలు, పోస్ట్‌ కోవిడ్‌ ఫాలో అప్ పై కేంద్రం మార్గదర్శకాలు

0
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో సమన్వయం, సహకారంతో దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటుంది. కరోనా నివారణపై ఎప్పటికప్పుడు కీలక మార్గదర్శకాలను కేంద్రం జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో...

ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారోనని బాధపడుతున్నారా? : బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో జోసెఫ్ లూప్ట్, హర్రింగ్టన్ ఇంఘమ్ అనే ఇద్దరు సైకాలజిస్టులు తయారుచేసిన జోహారి విండో(JOHARI WINDOW) గురించి వివరించారు. మనగురించి...

టిఎస్ బీపాస్ బిల్లుకు తెలంగాణ శాసన‌స‌భ ఆమోదం

0
తెలంగాణ అసెంబ్లీ ఆరో రోజు సమావేశాల్లో భాగంగా టీఎస్ బీపాస్ బిల్లుకు ‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ సభలో ప్రవేశపెట్టి, బిల్లుపై...

దేశంలో 48 లక్షలు దాటినా కరోనా కేసులు, 79 వేలకు పైగా మరణాలు

0
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 92071 పాజిటివ్ కేసులు నమోదవగా, 1136 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 14, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...

ఏపీ బీజేపీ పదాధికారులు జాబితా ఇదే, ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెప్టెంబర్ 13, ఆదివారం నాడు నియమించారు. వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు, స్టేట్ సెక్రటరీలు, మోర్చా ప్రెసిడెంట్స్,...

కరోనా తీవ్రత: ఒకేరోజులో 416 మంది మృతి, మరో 22543 పాజిటివ్ కేసులు నమోదు

0
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13,...

ఏపీ ఎంపీలు రెడ్డ‌ప్ప‌, మాధ‌వి లకు క‌రోనా పాజిటివ్‌ గా నిర్ధారణ

0
ఈ రోజు నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎంపీలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన...