తెలంగాణలో లక్ష 54 వేలు దాటిన కరోనా కేసులు, 950 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 11, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం...
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలి
రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అందరి శ్రేయస్సు దృష్ట్యా శాసనసభ, శాసన మండలి సభ్యులు సెప్టెంబర్ 14, సోమవారం నాడు సభ ప్రారంభానికి ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ...
తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి...
కరోనా సమయంలోనూ దేశవ్యాప్తంగా 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది – పీఎం మోదీ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (పీఎంఎవై-జి) కింద నిర్మించిన 1.75 లక్షల గృహల ప్రవేశ కార్యక్రమంలో వర్చువల్ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి లబ్ధిదారులతో...
పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ హైకమాండ్
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నాడు పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) లో భారీ...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై రవాణా శాఖ మంత్రుల భేటీ లేదు- మంత్రి పువ్వాడ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించే అంశంపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు సోమవారం నాడు హైదరాబాద్లో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్ర...
ఆ రాష్ట్రంలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు, 28 వేలకు పైగా మరణాలు
దేశంలో గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో...
సెప్టెంబర్ 14 న భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు సెప్టెంబర్ 14, సోమవారం...
14 రాష్ట్రాలకు రూ.6,195.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.491.41 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు తాజాగా రూ.6,195.08 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఆరో విడతగా...
జంతువులపై సత్ఫలితాలు ఇస్తున్న “కొవాగ్జిన్” : భారత్ బయోటెక్
కరోనా వ్యాక్సిన్ "కొవాగ్జిన్" తయారీలో భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జంతువులపై సత్పలితాలను ఇస్తున్నాయని శుక్రవారం నాడు భారత్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 11, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,54,880 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనాపై పోరు: రూ.3 కోట్ల విరాళం ఇచ్చిన ఖజానా జువెలర్స్
కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా జువెలర్స్ అండగా నిలిచింది. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు తన వంతుగా సహకారం అందించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి...
వీఆర్ఏలకు గుడ్న్యూస్ అందించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు నేపథ్యంలో వీఆర్వోలు ఆందోళన చెందవద్దని, వారిని స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారి స్థాయికి తగట్టుగా వివిధ శాఖల్లో వీఆర్వోలకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే...
దేశంలో 45 లక్షలు దాటిన కరోనా కేసులు, 76 వేలకు పైగా మరణాలు
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. రోజుకు 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయానికి మొత్తం...
కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
తెలంగాణ శాసనసభ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ...
ఏపీలో కరోనా: 24 గంటల్లో 9999 పాజిటివ్ కేసులు, 77 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9999 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
డిస్నీ గురించి తెలియని ఆసక్తికర విషయాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
ప్రఖ్యాత ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత
ప్రఖ్యాత ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్...
వైఎస్ఆర్ ఆసరా పథకం: స్వయం సహాయక సంఘాల్లోని 87,74,674 మంది మహిళలకు లబ్ది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో మహిళల సంక్షేమం, సాధికారతే ధ్యేయంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలులో భాగంగా...
టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష అక్టోబర్ 4 న నిర్వహణ
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశానికి గానూ నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2020 ప్రవేశ పరీక్ష అక్టోబర్ 4 న నిర్వహించనున్నట్టు తెలిపారు....




















































