కళాశాలలకు ఎన్ఓసి జారీ చేసే అంశంపై మంత్రుల సమీక్ష
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అగ్నిమాపక సేవల విభాగం నుండి కళాశాలలకు ఎన్ఓసి జారీ చేయాల్సిన సమస్యలు మరియు...
ఏపీలో ఇప్పటికీ 487331 కరోనా కేసులు, 4347 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 87 వేలు దాటింది. కొత్తగా 10825 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 4, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
దేశంలో సులభతర వాణిజ్యం విభాగంలో ఏపీకి అగ్రస్థానం
ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నెంబర్వన్ స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 4 వ ఎడిషన్ రాష్ట్రాల...
ఏపీలో కొత్తగా 10825 కరోనా పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. వరుసగా పదో రోజూ కూడా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 5, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
కనకదుర్గ ఫ్లైఓవర్ సెప్టెంబర్ 18 న ప్రారంభం
విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ను సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ...
అక్టోబర్ 5 కి జగనన్న విద్యా కానుక వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు కోసం “జగనన్న విద్యా కానుక” పేరుతో కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. 2020–21 విద్యా సంవత్సరం నుంచే 1 నుంచి 10వ తరగతి...
సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 19 వరకు కేయూ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు కాకతీయ యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ మేరకు బీ.కామ్, బీఏ(ఎల్), బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఆరో...
బ్రెడ్ త్వరగా పాడవకుండా ఫ్రెష్ గా ఉంచుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
పదో తరగతిలో పాఠ్యాంశంగా ఎన్టీఆర్ చరిత్ర, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ
ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా పాఠ్యాంశంగా చేర్చడం పట్ల బాలకృష్ణ...
ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం...
సెక్రటేరియట్ లో ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన – సీఎం కేసీఆర్
కొత్తగా నిర్మించే సెక్రటేరియట్ లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్ కు అద్దం...
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – మంత్రి ఈటల
వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సెప్టెంబర్ 4, శనివారం నాడు తన క్యాంపు కార్యాలయంలో సందర్శనకు వచ్చిన వారికి...
తెలంగాణలో లక్ష 38 వేలు దాటిన కరోనా కేసులు, 877 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 38 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2511 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 4, శుక్రవారం రాత్రి...
యాంకర్ అనసూయ, ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ మధ్య సరదా సంభాషణ
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, అభిమానులతో చిట్ చాట్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ...
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో ప్రమాదం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్లోని వాహనం ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తుండగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆవు...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 70,072 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. గత 24 గంటల్లో రికార్డ్...
చైనా రక్షణ మంత్రితో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ
రష్యా రాజధాని మాస్కో నగరంలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశాల్లో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఎస్సీఓ మంత్రుల...
ఒకేరోజులో 19218 కరోనా పాజిటివ్ కేసులు, 378 మరణాలు నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఇటీవల రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో...
ఘోర రోడ్డు ప్రమాదం: ట్రక్కును ఢీకొన్న బస్సు, ఏడుగురు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పుర్లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్లోని సూరత్కు కూలీలను తీసుకెళ్తున్న బస్సు, రాయ్పూర్లోని చెరిఖేడ్ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ...
మంత్రి హరీష్ రావు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు...



















































