10,12 వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్ సుదీర్ఘంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఈ క్రమంలో పరీక్షల...

తెలంగాణలో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మే 20, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1661 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 15 మందికి,...

జీహెఛ్ఎంసీ పరిధిలో మే 22 న కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

0
మే 22, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జీహెఛ్ఎంసీ పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు ప్రకటించారు....

తెలంగాణ నుంచి ఇప్పటికీ 74 రైళ్లలో 1,01,146 మంది వలస కార్మికుల తరలింపు

0
తెలంగాణ రాష్ట్రం నుండి లక్ష మందికి పైగా వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తరలించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను...

ఏపీలో జిల్లాల వారీగా కరోనా ప్రభావిత మండలాల జాబితా …

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...

మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్

0
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం వలన మార్చ్ నెల చివరి నుంచి దేశీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణాకు సంబంధించి ఇప్పటికే బస్సులు, రైళ్ల...

తీరాన్ని తాకిన అతి తీవ్ర “అంఫా‌న్”‌ తుఫాన్‌, ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల్లో ప్రభావం

0
అతి తీవ్ర తుఫాన్ గా మారిన "అంఫా‌న్"‌ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తీరాన్ని తాకింది. సుందర్బన్ నుంచి పశ్చిమ బెంగాల్‌లో తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు...

సినిమా యొక్క స్క్రిప్ట్ ఎడిటింగ్ మరియు సీన్ ఎడిటింగ్ మధ్య గల తేడాలు –...

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్‌రావు

0
మెదక్ జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మరి కొద్ది రోజుల్లోనే రానున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లాలోని హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్దన గ్రామంలో మంజీరా...

పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, ఎన్జీటీ స్టే

0
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంచి, ఎత్తిపోతల పథకం చేపట్టాలని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203 విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు కూడా చేపట్టేందుకు...

పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్

0
పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జనసేన పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు. "కరోనా లాక్‌డౌన్...

టీటీడీ నిర్ణయంపై ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన

0
ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మరోక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రాష్ట్ర ఔట్‌ సోర్సింగ్‌ కార్పోరేషన్‌లో కలపాలని పాలకమండలి...

ఏపీలో కరోనా ప్రభావిత మండలాల జాబితా ఇదే…

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 20, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా వైరస్ వలన ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన...

భారత్ లో అత్యధికంగా ఒక్కరోజే 5611 కరోనా కేసులు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 5611 కరోనా పాజిటివ్ కేసులు, 140 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకేరోజు...

ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 20, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల...

రేపటి నుంచే ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం, ఆన్‌లైన్‌లోనే టికెట్‌ బుకింగ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల క్రితం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 21, గురువారం...

జూన్ 1 నుంచి రైలు ప్రయాణం మొదలు, మొదట విడతలో 200 రైళ్లు

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ 4.0 కు సంబంధించి కేంద్రప్రభుత్వం...

విశాఖ గ్యాస్ లీకేజ్: వెంకటాపురం గ్రామస్థులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి- చంద్రబాబు

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితులకు పరిహారం అందించే విషయంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు...

జూన్ 2 న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన – ఉత్తమ్ కుమార్ రెడ్డి

0
పోతిరెడ్డిపాడుపై ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీలు...

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడుపు జూన్ 15 వరకు పెంపు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇటీవలే...