తెలంగాణ: త్వరలో పంచాయతీ కార్యదర్శుల భర్తీకి నోటిఫికేషన్?
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి...
డిమాండ్ ఉన్నపంటలు పండించాలి, నాణ్యత కలిగిన పంటలు ఉత్పత్తి చేయాలి – సీఎం కేసీఆర్
రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు మే 21, గురువారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియంత్రిత...
ఏపీలో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 22, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2514 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దేశంలో అత్యధికంగా ఒక్క రోజే 6088 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6088 కరోనా పాజిటివ్ కేసులు, 148 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా ఒకేరోజు ఇంతపెద్ద...
ఆర్బీఐ కీలక నిర్ణయాలు : రెపోరేటు 4 శాతానికి తగ్గింపు, మారటోరియం మరో 3...
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న దృష్ట్యా “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20...
వలస కార్మికులకు కాలినడకన వెళ్లే దుస్థితి రావొద్దు – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కూడా కాలినడకన తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను అదేశించారు. వలస కార్మికులు తమ...
ఒక్కరోజే 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
భారత దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు, 5 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మే 21, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1699 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 26 మందికి,...
రాష్ట్ర ఐటీ శాఖను అభినందించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం నుండి ఐటి ఎగుమతులు ఆకట్టుకునే వృద్ధిని సాధించడంతో రాష్ట్ర ఐటీ శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు మరియు ప్రిన్సిపల్...
పెను తుఫాన్ “అంఫాన్” ప్రభావంతో 84 మంది మృతి
బంగాళాఖాతంలో ఏర్పడి మే 20, బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకినా పెను తుఫాన్ “అంఫాన్” అల్లకల్లోలం సృష్టించింది. ముఖ్యం ఈ పెను తుఫాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
కృష్ణా జలాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
మే నెల నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తీ వేతనాలు
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో...
కోవిడ్ రోగి అంత్యక్రియలపై వివాదం, స్పందించిన మంత్రి ఈటల
గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేస్తున్నారని, వాళ్ళపై ఆరోపణలు చేయటం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాతో చనిపోతే అంత్యక్రియలు...
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి, సొంత నిధులతో సినీ కార్మికులకు సరుకులు
కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పశుసంవర్ధక,...
సీఎం కేసీఆర్ కీలక భేటీ, నియంత్రిత పంటల సాగు విధానం ఖరారుపై చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షా కాలం సీజన్ నుంచి నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియంత్రిత పంటల సాగు విధానాన్ని...
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకాపుడి...
తెలంగాణ పోలీస్ శాఖలో తోలి కరోనా మరణం, హైదరాబాద్ లో కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో పోరాడి మే 20, బుధవారం మృతి చెందాడు. ఆయన వయసు 37 సంవత్సరాలు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డికి...
తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్సుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై...
చిరంజీవి నివాసంలో సినీప్రముఖులతో మంత్రి తలసాని భేటీ, షూటింగ్స్ పై నిర్ణయం?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31వ తేదీ వరకు విధించిన లాక్డౌన్ 4.0 అమలులో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవలే కీలక సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు నెలలుగా...
ఏపీలో కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, మొత్తం కేసులు 2452
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 21, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2452 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...




















































