ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నవంబర్ 13, బుధవారం నాడు సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టం చేస్తూ ఆదేశాలు...
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 13, బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు...
కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
కర్ణాటకలో అనర్హత వేటు ఎదుర్కొంటున్న 17 మంది ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీంకోర్టు నవంబర్ 13, బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. వారిపై మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ విధించిన అనర్హత...
గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల తేదీలను నవంబర్ 12, మంగళవారం నాడు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీ సీతారామాంజనేయులు పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును వివరించారు. ఫిబ్రవరి 4, 2020...
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 40 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో మనోవేదనకు గురై పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆత్మహత్యాయత్నం చేసారు....
కారు ప్రమాదంపై స్పందించిన హీరో రాజశేఖర్
ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నవంబర్ 12, మంగళవారం అర్థరాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడి మూడు...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో అక్టోబర్ 24న ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించిన దస్త్రానికి నవంబర్ 12, మంగళవారం...
సీఎం జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ జనసేన కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన...
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్
మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతూ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 19 రోజులు పాటు ముఖ్యమంత్రి పీఠంపై రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి మహారాష్ట్రలో...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 12, మంగళవారం నాడు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిశారు. అమరావతిలోని రాజ్ భవన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్...
నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ, వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్...
‘నీకోసం నేను’ షార్ట్ ఫిల్మ్ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన 'నీకోసం నేను' తెలుగు షార్ట్ ఫిల్మ్ లో కొడుకు యొక్క సంతోషాలు, కష్టాలలో తండ్రి ప్రత్యక్షంగా లేదా...
బీజేపీకి 700 కోట్ల రూపాయల విరాళాలు
వరుసగా రెండోసారి అధికారం చేజిక్కున్న బీజేపీ పార్టీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను అందుకున్న విరాళాలను నవంబర్ 11, సోమవారం నాడు వెల్లడించింది. చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వివిధ సంస్థలు, ట్రస్టుల...
నవంబర్ 20 నుంచి 23వరకు హైదరాబాద్ లో ఇండియా జాయ్-2019 కార్యక్రమం
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ మరియు మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే...
అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలిగిన సింగపూర్
రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్ట్-అప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ముందుగా...
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా విజయ్ చందర్ నియామకం
సీనియర్ నటుడు టి.విజయ్ చందర్కు కీలక పదవి దక్కింది. ఆయనను రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సమాచార,...
బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలీ పదవీకాలం పొడిగింపు?
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23, 2019న బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి చేపట్టడానికి...
ఆర్టీసీ సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నవంబర్ 11, సోమవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించమని దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ,...
కొత్తగా కనుగొన్న సాలె పురుగుకు సచిన్ టెండూల్కర్ పేరు
గుజరాత్ ఎకోలాజికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిఇఇఆర్) సంస్థలో జూనియర్ పరిశోధకుడైన ధ్రువ్ ప్రజాపతి 'స్పైడర్ టాక్సానమీ' అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలలో భాగంగా రెండు కొత్త జాతుల సాలెపురుగులను...




















































