మళ్ళీ శ్రీనగర్ వెళ్లిన అజిత్ ఢోవాల్
జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన తర్వాత, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోవాల్ శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిన సంగతి...
హైదరాబాద్ లో భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారీ వర్షాల వలన నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు,...
ఎథిక్స్ అధికారి ముందు నేడు హాజరు కానున్న రాహుల్ ద్రావిడ్
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అంబుడ్స్మన్ గతంలో నోటీసులు జారీ చేసిన...
సోనియా గాంధీ కుటుంబంపై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్ గాంధీలపై ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ...
28న వరంగల్ లో ఘనంగా బతుకమ్మ ఆరంభ వేడుకలు
బేగంపేట లోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం నాడు రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఈ మీటింగ్ లో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం సెక్రటరీ పార్థసారధి,...
చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి జారీ...
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబును బదిలీచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాగా ప్రస్తుతం రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా...
హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు కూడ తలెత్తడంతో కుటుంబసభ్యులు ఈ నెల 6వ తేదీన యశోదా ఆసుపత్రిలో చేర్పించారు....
ఐరాసలో గాంధీ గొప్పతనం వివరించిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి (యుఎన్) లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీపై తన ఆలోచనలను పంచుకున్నారు. 'సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం'...
వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్రమైన అస్వస్థతకు గురి అయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు, కిడ్నీ సమస్యలు...
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ఫలితాలు మంగళవారం రాత్రి విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ నియామక...
అమితాబ్ బచ్చన్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
బాలీవుడ్ దిగ్గజ నటుడు, అభిమానుల ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే...
ప్రశ్న పత్రాల లీకేజిపై ప్రభుత్వం ఎందుకు నోరిప్పడంలేదు?
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా వచ్చిన పరీక్ష పత్రాలు లీకేజి ఆరోపణలపై ప్రభుత్వం...
పద్మావతి రెడ్డికే హుజూర్నగర్ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వానికి...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
సాగర కన్యలు ఉన్నారా?
మన చిన్నతనంలో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే జానపద కథల్లో సాగరకన్యలు గురించి వినే ఉంటాం. అంతే కాదు మన పురాణాలలోను జలకన్యల గురించి ప్రస్తావన ఉంది. అందమైన రాజకుమారుడు, సాగర కన్యల మధ్య...
సింగరేణిలో సమ్మె సైరన్, నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భారతదేశ బొగ్గు పరిశ్రమల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 24, మంగళవారం...
26, 27 తేదీల్లో తలపెట్టిన బ్యాంకు సమ్మె విరమణ
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు అధికారుల సంఘాలు రెండు రోజుల పాటు బ్యాంకు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ...
హుజూర్నగర్ లో 50 వేలు పైగా మెజారిటీ రావాలి
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో, హుజూర్నగర్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శానంపూడి సైదిరెడ్డి కి బి-ఫారం అందజేసారు. శానంపూడి...
పోలవరం పనులు దక్కించుకున్న మేఘా సంస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్,...

















































