తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు, రికవరీ రేటు 98.61 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 336 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 14, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,202 కి...
ఏపీలో కొత్తగా 1125 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1125 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 14, మంగళవారం ఉదయం 10 గంటల...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 15876 పాజిటివ్ కేసులు, 129 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,05,005 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 15,876 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఏపీ ఈఏపీ సెట్-2021 : అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 (ఎంసెట్) ను ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఈఏపీసెట్-2021 ఇంజనీరింగ్...
హనుమకొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 14న...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 75 కోట్లుకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...
దేశంలో కొత్తగా 25404 కరోనా కేసులు, 37127 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజీటివిటీ రేటు (1.78%) గా నమోదవగా, గత 15 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది....
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 24, 25 తేదీలలో రెండు రోజుల పాటుగా ప్రధాని మోదీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ప్రధాని మోదీ...
దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఏటా బడ్జెట్ లో కేటాయింపులు: సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...
మంత్రి కేటీఆర్ గద్వాల జిల్లా పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించే 100...
ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి తెలుసుకోండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సైంటిస్ట్, ప్రోఫెసర్ "ఆల్బర్ట్ ఐన్స్టీన్" గురించి తెలియజేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ సహా పలు అంశాలు గురించి...
కేరళలో ఒకేరోజులో 15058 కరోనా పాజిటివ్ కేసులు, 99 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 15,058 కరోనా కేసులు, 99 మరణాలు...
తెలంగాణకు కేంద్రం నిధులు పదిరెట్లు పెంచాలి – మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజేకు రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా...
రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి :...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రగతి భవన్ లో వైద్య ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్...
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఏపీ తదుపరి సీఎస్ సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ...
తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు, 318 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 315 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 13, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది. అలాగే...
కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో...
ఏపీలో గత 24 గంటల్లో 38746 కరోనా పరీక్షలు, 864 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,849 కు...
కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్
గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీజేపీ నేత భూపేంద్ర పటేల్ గుజరాత్...





















































