రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సమీక్ష

0
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్నత స్థాయి సమీక్షా...

తెలంగాణలో కొత్తగా 324 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 15, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,526 కి పెరిగింది. అలాగే...

బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసంలో ఐటీ సోదాలు

0
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసంలో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది. బుధవారం ముంబయిలోని నివాసంతో పాటుగా లక్నోలోని కంపెనీలో మరియు సోనూసూద్ కు సంబంధించిన మరికొన్ని చోట్ల సోదాలు...

సైదాబాద్ ఘటన : చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్

0
సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్మాది చేతిలో హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం జనసేన అధినేత పవన్...

ఘనంగా పోలీస్ అమర వీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్-డే కార్యక్రమాలు – డీజీపీ మహేందర్...

0
అక్టోబర్ 21 తేదీన నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతోసంస్మరణ...

సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ కొట్టేసిన సీబీఐ కోర్టు

0
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే....

సైదాబాద్‌ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ షర్మిల

0
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం నాడు సైదాబాద్‌ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధితురాలి ఇంటి వద్ద వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఘటనపై...

ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పీజీసెట్-2021 నిర్వహణ బాధ్యతలను ఏపీ ఉన్నత విద్యా మండలి ఈసారి కడప యోగి వేమన...

ఎమ్మెల్సీగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

0
రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి...

ఏపీ పాలిసెట్‌-2021 ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖ...

కేరళలో 24 గంటల్లో 17681 కరోనా పాజిటివ్ కేసులు, 208 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...

తెలంగాణలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు, అధికారులను అభినందించిన సీఎస్

0
రాష్ట్ర ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ మరియు జిల్లా అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 27,176 కేసులు, 284 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,43,497 కి...

ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం, వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం

0
ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్‌ లో మహాగణపతి దర్శనం...

మెట్రో పరిస్థితులపై అధ్యయనం కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సీఎం కేసీఆర్

0
కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర...

హుజూరాబాద్ లో ఇప్పటివరకు 14400 లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ

0
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 14,400 లబ్ధిదారుల ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ అయ్యాయని...

సెప్టెంబర్ 16న తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సెప్టెంబర్ 16, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినేట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా...

సైదాబాద్‌ ఘటన: నిందితుడి ఆచూకీ తెలిపిన వారికీ రూ.10 లక్షల రివార్డు ప్రకటన

0
సైదాబాద్‌ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మంగళవారం ఈ...

అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ

0
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా మంగళవారం నాడు ట్విట్టర్ లో లసిత్ మలింగ ప్రకటన చేశాడు. యార్కర్లు, వైవిధ్యమైన...

సినిమా టికెట్ల అమ్మకం విషయంలో తప్పుడు ప్రచారం మానుకోండి: మంత్రి పేర్ని నాని

0
సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పోర్టల్ అంశంపై ఏపీ...