ఐఎఫ్‌ఎస్సీ కోడ్ మార్పులపై ఆందోళన వద్దు, జూన్ 15 నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు...

0
రాష్ట్రంలో జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చిన సంగతి...

జూన్ 8న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం?

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జూన్ 8, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 12557 పాజిటివ్ కేసులు, 233 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 6, ఆదివారం నాడు 12557 కరోనా కేసులు, 233 మరణాలు...

ఏపీలో 83,690 కరోనా పరీక్షలు నిర్వహించగా 8976 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 6, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,58,339 కు చేరుకుంది. గత 24...

దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలు ఇవే…

0
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. జూన్ 6, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,46,759...

తెలంగాణలో కొత్తగా 1436 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 94.85 శాతం

0
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1436 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 6, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...

గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 24 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద...

ఎందరికో స్ఫూర్తిని ఇవ్వాలి నీవు – డా.జాన్ వెస్లీ సాంగ్స్

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు

0
దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలలో కూడా లక్ష కోట్లు దాటాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,02,709 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది...

నిలోఫర్‌ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డిలతో...

ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడానికి పవర్ ఫుల్ టెక్నీక్

0
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...

19 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూన్ 7న డయాగ్నోసిస్ సెంటర్లు ప్రారంభం: సీఎం కేసీఆర్

0
రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్,...

ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌ రావు స్పందన

0
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా పార్టీలో అవమానం ఎదుర్కొన్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలపై...

అభిమానులకు థాంక్స్ చెప్పిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

0
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్దఎత్తున సహాయకార్యక్రమాలు చేపడుతున్న అభిమానులకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ, అభిమానుల సేవ కార్యక్రమాలకు సంబంధించిన ఓ...

కొత్త ఐటీ నిబంధనలు పాటించడంపై ట్విట్టర్ కు కేంద్రం ఫైనల్ నోటీసులు జారీ

0
దేశంలో సోషల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల గురించి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021...

ఏపీలో కొత్తగా 10373 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 88,441 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 10373 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి, చిత్తూరు,...

మెల్ బోర్న్ సిటీలో హెలికాఫ్టర్ రైడ్ : కౌశల్

0
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....

కలెక్టరేట్ కాంప్లెక్సులు, ధరణి, మెడికల్ కాలేజీల భూకేటాయింపుపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుమార్ శనివారం నాడు జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి,...

తెలంగాణలో కొత్తగా 2070 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 2070 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 5, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,89,734 కి చేరినట్టు రాష్ట్ర...

మహారాష్ట్రలో 24 గంటల్లో 13659 కరోనా కేసులు, 300 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 5, శనివారం...